జై భారత నేషనల్ పార్టీ
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2024 మే 23, 10:01 (UTC) (0 సెకండ్ల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
జై భారత్ నేషనల్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన రాజకీయ పార్టీ. దీన్ని వి.వి.లక్ష్మీనారాయణ, 2023 డిసెంబరులో స్థాపించాడు.[1][2] తొలిసారి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసింది. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల గుర్తుగా టార్చి లైట్ను ఎన్నికల సంఘం కేటాయించింది.[3]
మూలాలు మార్చు
- ↑ The Hindu (22 December 2023). "JD Lakshminarayana launches political party in A.P." (in Indian English). Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
- ↑ EENADU (23 December 2023). "మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ.. 'జై భారత్ నేషనల్ పార్టీ'". Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
- ↑ TV9 Telugu (16 March 2024). "జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించిన మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ". Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)