తాతయ్య పెళ్ళి మనవడి శోభనం
తాతయ్య పెళ్ళి మనవడి శోభనం 1989 సెప్టెంబరు 1న విడుదలైన తెలుగు సినిమా శశాంక ఆర్ట్స్ బ్యానర్ పై కె. శ్రీనివాసులు. ఎ.ఎస్.నూకరాజ్ లు నిర్మించిన ఈ సినిమాకు సాహితి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించగా రాజ్ కోటి సంగీతాన్నందించాడు. ఎస్.ఎ.నాయుడు ఈ చిత్రాన్ని సమర్పించాడు.[1]
తాతయ్య పెళ్ళి మనవడి శోభనం (1989 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
తారాగణం | సత్యనారాయణ |
సంగీతం | రాజ్ కోటి |
నిర్మాణ సంస్థ | శశాంక ఆర్ట్స్ |
భాష | తెలుగు |
మూలాలు మార్చు
- ↑ "Thathayya Pelli Manavadi Sobhanam (1989)". Indiancine.ma. Retrieved 2022-05-11.
బాహ్య లంకెలు మార్చు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |