మరుందీశ్వరర్ ఆలయం (తిరువాన్మియూరు)

చెన్నైలోని తిరువాన్మియూర్‌లో శివుడికి అంకితం చేయబడిన ఆలయం
(తిరువాన్మియూరు మరుందీశ్వరాలయము నుండి దారిమార్పు చెందింది)

తిరువాన్మియూరు మరుందీశ్వరాలయం, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధానియైన చెన్నై నగర శివారులోని తిరువాన్మియూరియందు శివుడుకు అంకితమైన ఆలయం.ఈ ఆలయపు సంస్కృత పేరు ఔషధీశ్వరాలయం. ఔషధం అనగా మందు. మందును తమిళ భాషలో "మరుందు" అని వ్యవహరిస్తారు. అందువలన దూికి ఔషధీశ్వరాలయమని, మరుందీశ్వరాలమని వ్యవహరిస్తారు. ఈ ఆలయ ప్రధాన దేవత శివుడు పశ్చిమాభిముఖుడై ఉంటాడు. అమ్మవారైన త్రిపురసుందరిదేవికి వినాయకునకు, సుబ్రహ్మణ్యుస్వామికి ప్రత్యేక సన్నిధులు గలవు. ఆలయ ముందు భాగంలో విశాలమైన పుష్కరిణి ఉందు.ఆలయం మొత్తం ఒక ఎకరం విస్తీర్ణంలో నిర్మిచబడింది.

మరుందీశ్వరర్ ఆలయం
ఉదయం సూర్యకాంతిలో ట్యాంక్, మరుందీశ్వరర్ ఆలయం
ఉదయం సూర్యకాంతిలో ట్యాంక్, మరుందీశ్వరర్ ఆలయం
మరుందీశ్వరర్ ఆలయం (తిరువాన్మియూరు) is located in Tamil Nadu
మరుందీశ్వరర్ ఆలయం (తిరువాన్మియూరు)
తమిళనాడు రాష్ట్రంలో ఆలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు12°59′08″N 80°15′41″E / 12.98556°N 80.26139°E / 12.98556; 80.26139
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
స్థలంతిరువాన్మియూరు, చెన్నై
సంస్కృతి
దైవంమరుందీశ్వరర్ (శివుడు)
ముఖ్యమైన పర్వాలుమార్చి-ఏప్రిల్‌లో పంగుని బ్రహ్మోత్సవం, ఫిబ్రవరి-మార్చిలో శివరాత్రి ఉత్సవాలు.[1]
వాస్తుశైలి
నిర్మాణ శైలులుతమిళ వాస్తు ప్రకారం నిర్మాణం
చరిత్ర, నిర్వహణ
సృష్టికర్తచోళులు

మూలాలు మార్చు

  1. "Festivals of the temple". Marundeeswarar Temple administration. 2014. Archived from the original on 20 ఫిబ్రవరి 2016. Retrieved 6 January 2016.

వెలుపలి లంకెలు మార్చు