నల్గొండ పురపాలకసంఘం

(నల్గొండ పురపాలక సంఘము నుండి దారిమార్పు చెందింది)

నల్గొండ పట్టణానికి చెందిన పాలక సంస్థ అయిన నల్గొండ పురపాలక సంఘము 1941లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా అవతరించి[1] ప్రస్తుతం మొదటి శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2001నాటికి పురపాలక సంఘ పరిధిలోని జనాభా 111745 కాగా, 2011 నాటికి 144718 కు పెరిగింది. 2010-11 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఈ సంఘం ఆదాయం రూ.39.78 కోట్లు, వ్యయము రూ.39.69 కోట్లు.

ఎన్నికలు మార్చు

2005 సెప్టెంబరులో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో పి.వెంకట నారాయణగౌడ్చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.[2] 2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా 2013, మార్చి 30న మళ్ళీ ఎన్నికలు జరుగనున్నాయి.

బయటిలింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-27. Retrieved 2014-03-13.
  2. ఈనాడు దినపత్రిక, తేది 01-10-2005