నవనీతం రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం ఇది కర్ణాటక సంగీతంలోణి 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 38వ మేళకర్త రాగము.[1][2] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "నభోమణి" అని పిలుస్తారు.

"నవనీతం" scale with Shadjam at C

రాగ లక్షణాలు మార్చు

ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
       (S R1 G1 M2 P D2 N2 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
       (S N2 D2 P M2 G1 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 4వ మేళకర్త రాగమైన వనస్పతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు మార్చు

  • హేరంబ - త్రిపుట - వెంకటమఖి
  • నభోమణిచంద్రాగ్ని నయనం - త్రిపుట - ముత్తుస్వామి దీక్షితులు
  • సంచారి - మఠ్య - సుబ్బరామ దీక్షితులు
  • ఉమాపతి పాహి - డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ (తెలుగు)
  • లేమిదెల్ప పెద్దవారు - త్యాగరాజు (తెలుగు)
  • సామి ఇదే నల్ల సమయం - కోటేశ్వర అయ్యర్
  • హిమాత్మజే సంతతం పాహిమాం - డా. మంగళం పల్లి బాలమురళీకృష్ణ (సంస్కృతంలో)

మూలాలు మార్చు

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai