నూజివీడు సీడ్స్

నూజివీడు సీడ్స్ అనేది ఒక భారతీయ వ్యవసాయ వ్యాపార సంస్థ, ఇది ముఖ్యంగా విత్తనాలను విక్రయిస్తుంది. భారతదేశం యొక్క అతిపెద్ద హైబ్రిడ్ సీడ్ కంపెనీగా పిలవబడే[ఆధారం చూపాలి] ఈ నూజివీడు సీడ్స్ లిమిటెడ్, లక్షల మంది రైతులకు నాణ్యమైన హైబ్రిడ్, రకరకాల విత్తనాలను అభివృద్ధి చేసి సరఫరా చేయడం ద్వారా ఇది భారతీయ వ్యవసాయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నూజివీడు సీడ్స్, నిజానికి NSL గ్రూపులో భాగంగా స్థాపించబడింది, ఇది నాలుగు దశాబ్దాలకు పైబడి భారతదేశ రైతులకు సేవలను అందిస్తుంది. ఈ సంస్థ 17 రాష్ట్రాలలో ఉనికిని కలిగి, దేశవ్యాప్తంగా 5.5 మిలియన్ల మంది రైతులకు సుమారు 350 రకాల విత్తనాల ఉత్పత్తులను మార్కెట్ చేస్తుంది.[1] జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.

నూజివీడు సీడ్స్ లిమిటెడ్
Typeలిమిటెడ్ కంపెనీ
పరిశ్రమవ్యవసాయవ్యాపారం
స్థాపన1973
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంహైదరాబాద్
Areas served
ప్రాంతాల సేవలు
Key people
M. ప్రభాకరరావు
Productsవిత్తనాలు
WebsiteNuziveeduseeds.com

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-15. Retrieved 2018-01-01.