పీతల సుజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకురాలు.

పీతల సుజాత

రాజకీయ జీవితం

మార్చు

పీతల సుజాత 2014 సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించింది. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుజాత తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చింది. 2004లో తొలిసారి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందింది.[1] ఈమె వయస్సు 41 సంవత్సరాలు. భర్త సురేష్‌కుమార్. వీరికి ఒక కుమారుడు.

మూలాలు

మార్చు
  1. "Profile of Peethala Sujatha". helloap.com. Retrieved 2015-04-13.

బయటి లంకెలు

మార్చు