కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలలో.... ముఖ్యమైనవి 1.వివేకానంద రాక్‌, 2.తిరువళ్లువర్‌ విగ్రహం, 3.గాంధీజీ స్మారక మంటపం, కుమరి ఆలయం ముఖ్యమైనవి.
 
;వివేకానంద రాక్‌…రాక్
కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్‌. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల రాతితో స్మారకభవనం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. 1970వ సంవ త్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడికి బోటు ద్వారా వెళ్ళవలసి వున్నది.
 
"https://te.wikipedia.org/wiki/కన్యాకుమారి" నుండి వెలికితీశారు