ప్రజానాట్యమండలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 2:
== సంస్ధాపకులు ==
ప్రజానాట్యమండలి స్దాపకులు డా. [[గరికపాటి రాజారావు]] గారు. ఆయన 1915 ఫిబ్రవరి 5న కోటయ్య, రామలింగమ్మలకు రాజమండ్రిలో జన్మించారు. వృత్తి రీత్యా డాక్టర్. వామపక్ష భావజాలానికి చదువుకునే రోజుల్లోనే ఆకర్షితులయ్యారు. ఆయన నటుడు, ప్రయోక్త, రచయిత. ఆయన ప్రజానాట్యమండలికి నిర్వహాకులుగా, ప్రధాన కార్యదర్శి గా
పరితాపం, వీరనారి, పశ్చాతాపం మున్నగు నాటకాలు రచించారు.<br />
1953 లో నిర్మితమైన [[పుట్టిల్లు]] చిత్రానికి దర్శక నిర్మాత. ఈ చిత్రం ద్వారా జమున, అల్లు రామలింగయ్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. విమర్శకుల ప్రశంసలందుకున్నా, ఈ చిత్రం ఆర్ధికం గా విజయవంతం కాలేదు. దానితో రాజారావు ఆర్ధికంగా చితికి పోయారు. ఐనా, వారు సంఘ సేవ ఆపలేదు. బీద ప్రజలకు ఉచితం గా వైద్యం చేసే వారు. తరువాత కాలంలో వారు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు.<br />
|