పసుపులేటి కన్నాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
==బాల్యం, నటనా ప్రవేశం==
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]] లో [[1912]] లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో[[1935]]లో [[హరిశ్చంద్ర]] తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త [[కడారు నాగభూషణం]], ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.
 
{{తెలుగు సినిమా సందడి}}
[[ద్రౌపదీ వస్త్రాపహరణం]], [[హరిశ్చంద్ర]], [[పాదుక]], [[చంద్రిక]], [[కనకతార]], [[పల్నాటి యుద్ధం]], [[గృహలక్ష్మి]] , [[అనార్కలి]], [[దక్షయజ్ఞం (1962 సినిమా)|దక్షయజ్ఞం]] , [[తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడికోడళ్ళు]], [[కృష్ణ కుచేల]], తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి.
[[ఎం.జి.రామచంద్రన్]], [[ఎన్.ఎస్.రాజేంద్రన్]], [[శివాజీగణేశన్]], [[నాగయ్య]], పి.యు. చిన్నప్ప, [[నందమూరి తారక రామారావు]], తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.
 
 
సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త [[కడారు నాగభూషణం]], ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_కన్నాంబ" నుండి వెలికితీశారు