కె. రామలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
కె. రామలక్ష్మి డిసెంబరు 31, 1930వ తేదీన కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం బి.యే. పట్టభద్రులు. 1951నుండీ రచన సాగిస్తున్నారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివేరు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా పని చేసేరు. అనువాదాలు చేసేరు.
స్త్రీసంక్షేమసంస్థలలో పని చేసేరు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేసేరు.
1954లో ప్రముఖ కవి, సాహిత్యవిమర్శకుడు అయిన [[ఆరుద్ర]]తో వివాహమయింది. వీరికి ముగ్గరు కుమార్తెలు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం.
==నవలలు==
పంక్తి 7:
* మెరుపుతీగె
* తొణికిన స్వర్గం (1961)
* మానని గాయం
* అణిముత్యం
* పెళ్ళి (2013)
|