కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
'''కోయంబత్తూరు''' ({{lang-ta|கோயம்புத்தூர்}}), కోవై అని కూడా పిలుస్తారు ({{lang-ta|கோவை}}), [[తమిళనాడు]] రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం.<ref>[http://web.archive.org/web/20071001001501/www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&pt=c&va=&geo=-1881 Tamil Nadu: largest cities and towns and statistics of their population], World gazetteer</ref> కోయంబత్తూరు జిల్లా యొక్క ముఖ్యస్థానమైన ఈ నగరం ''దక్షిణ భారత మాంచెస్టర్'' గా పేరుగాంచినది. ఇది తమిళనాడులోని కొంగునాడు ప్రాంతములో భాగము. నొయ్యల్ నది తీరాన ఉన్న కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది.
 
== చరిత్ర ==
దక్షిణభారతదేశంలోని పలు సామ్రాజ్యాలు కోయబత్తూరు జిల్లా భూభాగాన్ని పాలించాయి. 11వ శతాబ్ధంలో చోళచక్రవర్తుల ఆధీనంలో ఉన్న ఇరుళ సామంతులు పాలించిన కాలంలో ప్రస్థుత కోయంబత్తూరు ప్రదేశం వనాలతో నిండిన అతణ్యప్రాంతగా ఉండేది. 18వ శతాబ్ధంలో ఈ జిల్లా మదురై పాలకులనుండి మైసూర్ చక్రవర్తి ఆధీనంలోకి మారింది. [[1799]]లో మైసూరు యుద్ధాల అనంతరం ఈ జిల్లా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది. [[1947]] వరకు బ్రిటిష్ పాలన కొనసాగింది.
 
== పేరు వ్యుత్పత్తి ==
"https://te.wikipedia.org/wiki/కోయంబత్తూరు" నుండి వెలికితీశారు