జిజాబాయి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Chinnareddy435 (చర్చ | రచనలు) కొత్త పేజీ: భారతదేశం వీరమతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో ఛత్రపతి శ... |
(తేడా లేదు)
|
09:28, 25 మే 2014 నాటి కూర్పు
భారతదేశం వీరమతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో ఛత్రపతి శివాజీ మాతృమూర్తి , వీరమాత జిజాబాయి అగ్రగణ్యులు. మరాఠా యోధుల కుటుంబంలో జన్మించిన ఆమె హిందూ ధర్మ పరిరక్షణకు , హిందు స్వరాజ్య స్థాపనకు యువ శివాజీని ప్రోత్సహించి, ఆ విధంగా 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాత అయ్యారు.