అశ్వమేధ యాగం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
'''అశ్వమేధ యాగం''' వేద కాలంనుండి వస్తున్న రాజ సంప్రదాయాలలో అతి ముఖ్యమైనది. ఈ యాగము వివరముగా [[యజుర్వేదము]] (YV TS 7.1-5, YV VSM 22–25
[[గాయత్రీ పరివార్]] 1991 నాటి నుండి జంతు బలి లేకుండా, అశ్వ మేధ యజ్ణాన్ని ఆధునిక శైలిలో నిర్వహిస్తున్నారు.
పంక్తి 5:
==వేద కాలం నాటి యాగం==
అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశ్యం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృడంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేసాక, ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు.
గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. మరి మూడు గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడి వేసి కట్టి ఋగ్వేదాన్ని RV1.6.1,2 (YV VSM 23.5,6) పఠిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని స్నానమాడించి, మహారాణీ మరియు తన పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనమాచరిస్తారు. మహారాణీ ముందు కాళ్ళను, పరిచారికలు
పంక్తి 17:
:Thy greatness can be gained by none but thee.
మహా రాణీ, మిగతా రాణులను ఆచార బద్దంగా ఏడవడానికి
మరుసటి రోజు పొద్దున, ఋత్వికులు మహరాణీ ను రాత్రి గుర్రంతో గడిపిన ప్రదేశం నుంచి అశ్లీల పదాలను శుద్ధి చేసే''దధిక్ర'' శ్లోకాలతో
ముగ్గురు రాణులు ఒక వంద బంగారు, వెండి, రాగి సూదులతో గుర్రపు శరీరం పై కోయవలసిన భాగాలపై గురుతులుగా గీతలు గీస్తారు. గుర్రాన్ని కోసి మంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాలు వేర్వేరు దేవుళ్ళకు నైవేద్యంగా ''స్వాహా'' అంటూ అగ్ని గుండంలో వేస్తారు. ఆ తర్వాత అశ్వ స్తుతితో (RV 1.162, YV VSM 24.24–45), యాగం ముగుస్తుంది.
పంక్తి 36:
లిఖిత చరిత్ర లో అశ్వమేధ యాగ నిర్వహణ రెండవ [[చంద్రగుప్త మౌర్య|చంద్రగుప్త మౌర్యు]]ని తండ్రి మొదటి [[సముద్ర గుప్తుడు]]I ([[380]]) ని హయాంలో జరిగింది. అశ్వమేధ యాగానికి గుర్తుగా ప్రత్యేక నాణెములను పోత పోయించెను. విజయవంతమైన నిర్వహణ తర్వాత ఈతనికి ''మహారాజాధిరాజ'' బిరుదు లభించినది.
ఆ తర్వాతి
===ఇతిహాసాలలో నిర్వహణ===
|