అస్సామీ భాష: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి fixing dead links |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 17:
== అస్సామీ కూర్పు ==
[[మగధి]] [[ప్రాకృతము]] ఏకాదిగా అస్సామీ మరియు [[బెంగాలీ]], [[ఒరియా]] భాషలు అవిర్భవించాయి. [[మగధి]] [[ప్రాకృతము]] అపభ్రంశ భాషకు తూర్పు శాఖ. అస్సామీ లిపి లో లభ్యమైన మొట్ట మొదటి వ్రాత ప్రతులు ఆరు లేక ఏడవ శతాబ్దానికి చెందినవి. అప్పుడు [[కామరూప]] వర్మన్ రాజుల పరిపాలనలో ఉండేది. (ఇప్పటి అస్సాం రాష్ట్రం లోని చాలా భాగం అప్పటి కామరూప రాజ్యంలో భాగమై ఉండేది).
== లేఖనా సంప్రదాయము ==
అస్సామీ లో బలమైన లేఖనా సంప్రదాయము చరిత్రలో చాల ముందునుంచీ గమనించబడినదీ. ఉదాహరణలు , శాసనములలోను, భూమి పట్టాలలోను, మధ్య యుగ రాజులు వేయించిన రాగి ఫలకాలలోను కనుగొనవచ్చు. అస్సాం లో ధార్మిక, చారిత్రక గ్రంధాలు మరియు [[కామరూపి]] గ్రంధాలు ''సాంచీ'' చెట్టు యొక్క బెరడు మీద వ్రాయబడినవి. అస్సామీ లిపికి, [[నగరి]]లిపితో దగ్గరి సంబంధాలు కనిపిస్తాయి. నగరి, హిందీ భాష ఉపయోగించే తొలి రూపలలోనిది. ప్రస్తుత ప్రమాణీకరించబడిన అస్సామీ లిపి ప్రమాణిక బెంగాలీ లిపిని కొద్దిపాటి మార్పులతో తీసుకోబడినది. అస్సామీ పూర్తిగా ధ్వన్యానుగుణంగా వ్రాయబడే భాష కాదు. కానీ
పంక్తి 30:
ప్రస్తుతము పాఠశాలలో చెప్పే మరియు వార్తా పత్రికలలో ప్రచురించే అస్సామీ భాష వివిధ మండలీకాల కూర్పు అని చెప్పవచ్చు. బణికాంత కకతి భాషను రెండు మాండలీకాలుగా విభజించెను (1)తూర్పు మాండలీకము (2)పడమర మాండలీకము. కానీ ఈమధ్యనే జరిపిన linguistic studies నాలుగు మాండలీకాలను గుర్తించాయి[http://www.iitg.ernet.in/rcilts/asamiya.htm] (Moral 1992), ఈనాలుగు మాండలీకాలను తూర్పు నుంచి పదమర వైపుగా కింద పొందుపరచబదడినవి:
* తూర్పు
* మధ్య మాండలీకము, నవగాంవ్ మరియి చుట్టు పక్కల జిల్లాలలో మాట్లాడుతారు
* [[కామరూపి]] , ఈ మాండాలీకాన్ని కామరూప్, నల్బరి, బార్పేట, దర్రంగ్, కొక్రాఝార్, మరియు బొంగైగాంవ్ జిల్లాలలో మాట్లాదుతారు.
పంక్తి 41:
అస్సామీ భాషా చరిత్రను స్థూలంగా మూడు కాలాలుగా విభజించవచ్చు.
=== తొలి
ఈ కాలాన్ని మళ్ళీ రెండు భాగాలుగా విభజించవచ్చు(1) Pre–Vaishnavite and (2) Vaishnavite ఉప కాలాలు. మనకు తెలిసినంత వరకు అస్సామీ తొలి రచయిత హేమా సరస్వతి, ఈయన 'ప్రహరాద చరిత' అనె చిన్న పద్యాన్ని రచించారు. ఇంద్ర నారాయణ రాజు కాలానికి ([[1350]]-[[1365]]) చెందిన కవి హరిహర విప్ర
[[హేమా సరస్వతి]] తన రచనలలో తనని [[కామరూప]] లో జన్మించిన [[వైష్ణవ]] గా పరిచయం చెసుకున్నాడు. ఈయన ఉపయోగించిన భాష [[కామరూపి]]. మాధవ కందలి కూడా [[కామరూపి]]నే ఉపయోగించాడు.
పంక్తి 53:
====మిషనరీల ప్రభావం====
అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీలు 1819 లో అస్సామీలో ప్రచురించిన బైబిలు తో ఆధునిక అస్సామీ యుగము మొదలైనదని చెప్పవచ్చును. బణికాంత కకతి పుస్తకంలో "Assamese, its Formation and Development" (1941, Published by Sree Khagendra Narayan Dutta Baruah, LBS Publications, G.N. Bordoloi Road, Gauhati-1, Assam, India) – " చెప్పినట్టుగా మిషనరీలు తూర్పు అస్సాంకు చెందిన సిబసాగర్ ను తమ కార్య కలాపాలకు కెంద్రంగా చేసుకున్నయి. అదే విధంగా తూర్పు మాండలీకాన్ని వారి సాహిత్య ప్రయోజనాలకి ఉపయోగించుకున్నయి. 1836 లో మొట్ట మొదటి అచ్చు యంత్రన్ని ఈ మిషనరీలు సిబసాగర్ లో ప్రతిష్టించారు. 1846 లో ''అరునోదయ్'' అనే మాస పత్రికను ఆరంభించారు. 1848 లో అస్సామీ వ్యాకరణం పై నాథన్ బ్రౌన్ వ్రాసిన ప్ుస్తకాని ప్రచురించారు.
====బ్రిటిష్ పాలనా ప్రభావము====
పంక్తి 60:
====ఆధునిక సాహిత్యం - ఆరంభం====
[[1889]] అస్సామీ పత్రిక ''జొనాకి'' ప్రచురణతో ఆధునిక సాహిత్య కాలం ఆరంభం అయింది. ''జొనాకి'' లొ
[[1917]] లో అస్సామీ భాషా సాహిత్యాలను అభివృద్ధి చేయడానికి అహొం సాహిత్య సభను ఏర్పాటు చేసారు. అస్సామీ అనెది ఆంగ్ల ప్రభావం వలన వచ్చిన పదం, కానీ అసొం ప్రజలు అసోమియా (అహోమియా) భాషగ పిలుస్తారు.
|