త్రిపురనేని గోపీచంద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→జీవిత క్రమం: Added the details of Tripuraneni Gopichand from the Article శ్రీ గోపీచంద్ గారికి నివాళి - టీవీయస్.శాస్త్రి |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =
| residence =
| other_names =త్రిపురనేని గోపీచంద్
| image =Tripuraneni Gopichand.jpg
| imagesize = 200px
| caption =
| birth_name = త్రిపురనేని గోపీచంద్
| birth_date =
| birth_place = [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation =
| title =
పంక్తి 37:
}}
'''త్రిపురనేని గోపీచంద్''' ప్రముఖ [[తెలుగు]] రచయిత, [[హేతువాది]] [[నాస్తికుడు]]
గోపీచంద్ [[1910]], [[సెప్టెంబర్ 8]] న [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ [[సంఘ సంస్కర్త ]] [[త్రిపురనేని రామస్వామి]]. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు.అనేక వాదాలతో వివాదపడుతూ, తత్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి '''ఎందుకు?''' అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. '''ఎందుకు?'''
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన రాసిన ''అసమర్థుని జీవయాత్ర'' తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. [[1963]]లో ''పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా'' కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది. <ref>[http://www.sahitya-akademi.org/sahitya-akademi/awa10321.htm#telugu కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు]</ref>
పంక్తి 49:
* ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ ''''మానవతావాదం'''' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.
* 1928లోనే '''శంబుక వధ''' కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో '''పట్టాభి గారి సోషలిజం''' అన్న పుస్తకాన్ని వెలువరించాడు.
* తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల
* 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాడు.
* 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో [[ఆంధ్ర ప్రదేశ్]] సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.
పంక్తి 57:
ఆధునిక తెలుగు సాహిత్యములో నన్ను ఉత్తేజపరచిన రచయితలలో మొదటివాడు చలం, ఆ తర్వాత కోవలోని వారు శ్రీ శ్రీ, త్రిపురనేని గోపీచంద్. గోపీచంద్ రచనలన్న, వ్యక్తిత్వమన్న నాకు చాలా ఇష్టం. అతని భావాల లాగానే అతడు కూడా చాలా అందగాడు. కరుడు గట్టిన నాస్తికవాది రామస్వామిచౌదరి గారి అబ్బాయి. చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి గారి నాస్తికోద్యమునకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాల గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నారు. అతని మీద చాలా కాలము వారి నాన్న గారి ప్రభావం ఉండేది. వారు మొదట
వారు వ్రాసిన "మెరుపుల మరకలు" అనే గ్రంధంలో గాంధీరామయ్య అనే ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఒక సజీవ పాత్రగా నాకు అనిపించింది. నేను తెనాలిలో పనిచేసే రోజుల్లో గోపీచంద్ గారి సహచరులలో కొంతమందిని ఆ విషయము గురించి వివరణ అడిగాను. వారిలో, ఒక పెద్దాయన నాకు చెప్పింది ఏమంటే,
ఆ రోజుల్లో గుంటూరులో "శారదా నికేతన్" అనే వితంతు శరణాలయం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. దాని నిర్వహణ
గోపీచంద్ గారు నెమ్మదిగా Marxist philosophy నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంధాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు.. ఈ గ్రంధాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది. ఆయనే, ఒక చోట ఇలా అంటారు, "మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు". మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే
గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా
ఆయన జీవితమే ఒక చైతన్య స్రవంతి. ఆయన లాగా, ఆలోచించటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి!!!
|