పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Scientist
|name = పెరుగు శివారెడ్డి
|image = Perugu sivareddy.jpg
|image_width = 200px
|caption = పెరుగు శివారెడ్డి
|birth_date = [[సెప్టెంబర్ 12]], [[1920]]
|birth_place = [[కర్నూలు]] జిల్లా [[దిన్నెదేవరపాడు]]
|residence =
|citizenship =
|nationality = [[File:Flag of India.svg|border|20px]] [[India]]n
|ethnicity =
|death_date = [[సెప్టెంబర్ 6]], [[2005]]
|death_place =
|fields = ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు.
|workplaces =
|alma_mater =
|doctoral_advisor =
|doctoral_students =
|notable_students =
|known_for =
|author_abbrev_bot =
|author_abbrev_zoo =
|influences =
|influenced =
|awards = [[పద్మశ్రీ]]<br />[[పద్మభూషణ్]]
|religion = హిందూ
|signature =
|footnotes =
}}
 
డాక్టర్ '''పెరుగు శివారెడ్డి''' ([[సెప్టెంబర్ 12]], [[1920]] - [[సెప్టెంబర్ 6]], [[2005]]) [[ఆంధ్రప్రదేశ్]] లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు.
==బాల్యం-విద్యాభ్యాసం==
పెరుగు శివారెడ్డి [[కర్నూలు]] జిల్లా [[దిన్నెదేవరపాడు]] గ్రామంలో [[1920]] , [[సెప్టెంబరు 12]] న జన్మించారు. ఈయన తండ్రిపేరు పి.హెచ్.రెడ్డి. (పెరుగు హుస్సేన్ రెడ్డి - దర్గా దగ్గర జన్మించటంతో ఈ పేరు పెట్టడం జరిగినది) . ఆయన [[1946]]లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది [[1952]]లో నేత్రవైద్యంలో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు.
==ఉద్యోగ జీవితం==
ప్రారంభ ఉద్యోగం మద్రాసు మెడికల్ సర్వీసెస్ లో అసిస్టెంట్ సర్జన్ (1949-53) ఆంధ్ర మెడికల్ కాలేజి, కె.జి (కింగ్ జార్జి) హాస్పిటల్, విశాఖ పట్టణంలో ఆఫ్తాల్మోలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసిస్టెంట్ సర్జన్ గా (1953-56) పనిచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్ (1958 - 61) సరోజినీ ఐ హాస్పటల్ ఆహ్వానం మీద అక్కడ సూపరిండెంట్ గా, అఫ్తాల్మాలజీ ప్రొఫెసర్ గా పదవీ బాధ్యతలు నిర్వహిచ్మారు. 1961-75 తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో చేరారు. అప్తాల్మాలజీ డైరక్టరుగా (1978-81) పోస్టు గ్రాడ్యుయేషన్ స్టడీస్ కు ప్రొఫెసరుగా (1975 - 78) వ్యవహరించారు.
==గౌరవ పదవులు==
గౌరవ పదవుల విషయంలో ఆయన అత్యున్నత స్థానాలకు ఎదిగాడు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి) కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ అఫ్తాల్మాలజీ విభాగానికి ఎమెరిటన్ ప్రొఫెసర్ గా, చైనా లోని సన్-యట్ సెన్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసన్ సంస్థకు విజిటింగ్ ప్రొఫెసర్ గా రాణించారు. గుండెపోటుతో మరణించే వరకు ఆయన హైదరాబాదులోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి కి డైరెక్టరుగా ఉన్నారు.
 
అనేక దేశాలు పర్యటించారు. అందులో ధనిక దేశలు, అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు వున్నాయి. అమెరికా అకాడమీ ఆఫ్ ఆప్తల్మోలజీ వారు కొంతకాలం తమతో ఉండేందుకు ఆహ్వానించి, అపూర్వ గౌరవ మర్యాదలు అందించారు. అనేక దేశాల్లోని సన్నిహిత మిత్రులు తమ దేశాలు వచ్చి, స్థిరపడవలసినదిగా కోరారు. అమెరికాలోని మిత్రులయితే బలవంతం చేశారు కూడా. "ఇండియాలో ఏమి ఉంటావు? అమెరికాలో అయితే బాగా సంపాదించగలవు" అని ఒత్తిడి చేసినా ఈయన యిష్టపడలేదు.
"https://te.wikipedia.org/wiki/పెరుగు_శివారెడ్డి" నుండి వెలికితీశారు