భాట్టం శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
ఇతడు [[విశాఖపట్టణం]] జిల్లా ధర్మవరం గ్రామంలో [[1926]], [[మే 12]]న జన్మించాడు. ఇతని తండ్రి పేరు సన్నయ్య. బి.ఎ., ఎల్.ఎల్.బి వరకు చదువుకొన్నాడు. ఇతడి వివాహం సత్యవతితో జరిగింది. ఇతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.
==రాజకీయ ప్రస్థానం==
ఇతడు [[భారత సోషలిస్టు పార్టీ]]లో చురుకుగా పాల్గొన్నాడు. 1955లో ఆ పార్టీ రాష్ట్రశాఖకు జాయింట్ సెక్రెటరీగా, 1957లో జనరల్ సెక్రెటరీగా ఉన్నాడు. తరువాత [[కాంగ్రెస్ పార్టీ]]లో చేరాడు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో సుమారు 16 సంవత్సరాలు సభ్యుడిగా కొనసాగాడు. ఇతడు 1957 మరియు 1962లలో [[విజయనగరం శాసనసభ నియోజకవర్గం]] నుండి, 1972 మరియు 1978లలో [[పారవడ శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇతడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1972లో విద్య, సాంస్కృతిక శాఖామాత్యుడిగా, 1974-78లో సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రిగా, 1981లో సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. ఇతడు బి.సి.సంక్షేమం, హరిజన సంక్షేమం, గిరిజన సంక్షేమం, యువజన సర్వీసులు, ఆర్కియాలజీ, ఎండోమెంట్స్ శాఖలకు కూడా మంత్రిగా సేవలనందించాడు. ఇతడు 1984లో 8వ లోక్‌సభకు విజయనగరం నియోజకవర్గం నుండి [[తెలుగుదేశం పార్టీ]] పక్షాన లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఇతడు [[భారత సోషలిస్టు పార్టీ]]లో చురుకుగా పాల్గొన్నాడు. తరువాత [[కాంగ్రెస్ పార్టీ]]లో చేరాడు.
 
ఇతడు 1945- 46మధ్యకాలంలో విజయనగరం టవున్ విద్యార్థి కాంగ్రెస్‌కు జనరల్ సెక్రెటరీగా, 1946-47లో విజయనగరం మహరాజా కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. సత్యాగ్రహంలో పాల్గొని రెండు పర్యాయాలు జైలుకు వెళ్లాడు. 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నాడు. హంగేరీలో జరిగిన ప్రపంచ శాంతి సభలకు హాజరయ్యాడు.
 
==పత్రికారంగం==
ఇతడు [[జయభారత్]] పత్రికకు 1947-48లో ఉపసంపాదకుడిగా ఉన్నాడు. 1969లో [[ప్రజారథం]] వారపత్రికకు, 1970-92లలో [[ఆంధ్రజనత]] దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు.