గౌతమీ గ్రంథాలయం (రాజమండ్రి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
మొదట రెండు చిన్న గ్రంధాలయాలైన వాసురాయ, రత్నకవి కలగలిపి ఏర్పడినదే గౌతమీ గ్రంధాలయం.దీనికి గ్రంధాలయ సంఘ కార్య దర్శిఅయిన పాటూరి నాగేశ్వర రావు గారి ప్రోద్భలం వలన 1920లో వావిలాల గోపాల కృష్ణయ్య గారి సహకారంతో లైబ్రరీ ప్రాంతీయ స్థితి పొందినది. 1979 లోప్రభుత్వం దీని నిర్వహణ చేపట్టింది. చదువరులు, పుస్తక సేకరణలు,పెరుగుదలతో లైబ్రరీ రాజమండ్రి లో టౌన్‌హాల్ కు తరలించబడింది.
==గౌతమీ గ్రంధాలయం వ్యవస్థాపకులు==
లైబ్రరీ కంచిమర్తి సీతారామ చంద్రరావు (Kanchumarti Seetaramachandra Rao), జైపూర్ శ్రీ రాజా విక్రమార్క దేవ వర్మ రాజా జైపూర్ శ్రీ రాజా విక్రమార్క దేవ వర్మ రాజా (1869-1951) (Jaipur Raja Vikrama Deva Varma) , చిలకమర్తి లక్ష్మీ నరసింహం (Chilakamarti Laksmi Narasimham) , భమిడిపాటి కామేశ్వరరావు(Bhamidipati Kameswara Rao) ,కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు (Kasinathuni Nageswararao), కట్టమంచి రామలింగా రెడ్డి (Cattamanchi Ramalinga Reddy),పాటూరి నాగభూషణం వంటి వ్యక్తులు పోషకులుగా ప్రఖ్యాతిని కలిగి ఉన్నది.
 
[[వర్గం:తెలుగు గ్రంధాలయం]]