ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 36:
}}
==చరిత్ర==
దత్తమండలాలను ఉద్దరించి చైతన్యవంతం చేయాలనే తలంపుతో అలనాటి డి.పి.ఐ. జె.హెచ్.స్టోన్ దొరగారి ప్రమేయంతో [[అనంతపురం]] మునిసిపల్ హైస్కూలులో కాలేజి ఏర్పడింది. [[1916]] [[జులై 8]]వ తేదీనాడు ద్వితీయశ్రేణి కళాశాలగా ఆవిర్భవించిన ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్ ఎస్.ఇ.రంగనాథన్. 41 విద్యార్థులతో, హిస్ట్రరీ, తెలుగు, కన్నడ, సంస్కృత, తత్త్వశాస్త్ర బోధనాంశాలతో ప్రారంభమైన ఈ కళాశాల ఆర్థికంగాను, అధ్యాపకుల కొరతతోను మొదట్లో కొంత ఇబ్బంది పడింది. ప్రొఫెసర్ మార్క్ హంటర్ నేతృత్వంలోని విశ్వవిద్యాలయ కమీషన్
[[1926]]లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వవిద్యాలయానికి]] అనుబంధాంగా ఉన్న ఈ కాలేజి [[1930]]లో మళ్ళీ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. ఆ ఏడే కళాశాలకు హాస్టల్ భవనం ఏర్పడింది. [[1940]]లో మద్రాసులోని సెయింట్ జాన్స్ దళానికి అనుబంధంగా ఈ కళాశాలలో అంబులెన్స్ విభాగం ఏర్పడింది.
|