నీల్స్ బోర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 69:
పరమాణువు గురించి స్పష్టమైన అవగాహనను కల్పించిన వారిలో ఒకడిగా జర్మనీ శాస్త్రవేత్త నీల్స్బోర్ పేరు పొందాడు. పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయని, ఆ కక్ష్యల్లో శక్తి స్థిరంగా ఉంటుందని ప్రవేశపెట్టి ఆ కక్ష్యలను [[స్థిరకక్ష్య|స్థిరకక్ష్యలుగా]] నామకరణం చేశాడు. [[మాక్స్ ప్లాంక్]] క్వాంటం సిద్ధాంతం ఆధారంగా పరమాణు నమూనాను ప్రవేశ పెట్టాడు. బయటి కక్ష్యలలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ మూలకపు రసాయన ధర్మాలను నిర్ణయిస్తుందని చెబుతూ ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. అణు, పరమాణు నిర్మాణాలను వివరించడానికి తొలిసారిగా సంప్రదాయ యాంత్రిక శాస్త్రాన్నీ (classical mechanics), క్వాంటమ్ సిద్ధాంతాన్ని అనుసంధానించిన రూపశిల్పి ఆయన. పరమాణువుల నిర్మాణం, అవి వెలువరించే కిరణాల ఆవిష్కరణకు గాను ఆయనకు 1922లో నోబెల్ బహుమతి లభించింది. ఈయన కుమారుడు కూడా నోబెల్ను పొందడం విశేషం.<br />
డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జన్మించాడు. నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ చిన్నతనం నుంచే అత్యంత ప్రతిభను కనబరిచాడు తండ్రి అక్కడి విశ్వవిద్యాలయంలో ఫిజియాలజీ ప్రొఫెసర్. 1903లో గణితం, వేదాంతం
అభ్యసించడానికి కోపెన్హాగన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. తర్వాత వేదాంతానికి
పంక్తి 75:
నిర్ణయించుకున్నాడు. 1911లో డాక్టరేట్ పట్టా పొందాడు. 'జె.జె. థామ్సన్ వద్ద చేరి
పరిశోధనలు చేశాడు. తర్వాత మాంచెస్టెర్ విశ్వవిద్యాలయంలో 'ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ వద్ద
అక్కడే చదివిన నీల్స్బోర్ 22 ఏళ్ల వయసులో తలతన్యతపై చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని సాధించాడు. ఇరవై ఆరేళ్లకల్లా పీహెచ్డీ సంపాదించిన బోర్, ఆపై ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జిలో ఉండే కావండిష్ లేబరేటరీలో సర్ ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్తో కలిసి పనిచేశాడు. ఇరవై ఎనిమిదేళ్లకే పరమాణు నిర్మాణాన్ని ప్రకటించాడు. ఈ పరమాణు నమూనా రసాయన శాస్త్రాన్ని, విద్యుచ్ఛక్తిని మరింతగా అర్థం చేసుకోడానికే కాకుండా పరమాణు శక్తిని ఉత్పాదించి అభివృద్ధి పరచడానికి దోహద పడింది.
|