జిల్లెళ్ళమూడి అమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 25:
అమ్మని మీరెవరు అనిఅడిగితే "నేను అమ్మ ని మీరు నా బిడ్డలు" అనేవారు.అమ్మ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. అమ్మ , జిల్లెళ్ళమూడిలో ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలమీద ఉపదేశములు ఇచ్చుచుండెడివారు. భక్తులు ఆవిడను "అమ్మ" అని భక్తిగా పిలుస్తారు.
1953లోనే అమ్మ తన నిర్యాణాంతరం ఎక్కడ ఉంచాలో తెలియచేశారు.అక్కడ అప్పుడే భక్తులు గుడి నిర్మాణం కొంతమేర చేపట్టారు. తరువాత 1985 లో అమ్మ నిర్యాణాంతరం పూర్తిస్థాయి గుడిని
అమ్మ భర్త పేరు శ్రీ బ్రహ్మండం నాగేశ్వరరావు గారు. ఆయన తన భార్యలో ఒక దివ్య మూర్తిని చూసి, అమ్మ భక్తుడిగా మారారు. కాని, "అమ్మ" మాత్రం, తన భర్త పాద పూజ చెయ్యటం కొనసాగించారు. భక్తులు, అమ్మ భర్తను "నాన్నగారు" అని పిలుచుకునేవారు. అయన, 1981లో మరణించారు.
|