పిల్లలమర్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
==చరిత్ర==
[[బొమ్మ:Pillala marri SaasanaM.jpg|right|thumb|కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు 1195లో వేయించిన పిల్లలమర్రి శిలాశాసనం]]
చారిత్రాత్మక ఈ గ్రామాన్ని [[కాకతీయులు|కాకతీయ రాజులు]] పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు. ఈ దేవాలయాలలో ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్ర తెలుపుతున్నాయి. శాలివాహన శకం 1130 (క్రీ.శ. 1208)లో కాకతీయ చక్రవర్తి [[గణపతి దేవుడు]] [[కన్నడ]], [[తెలుగు]] భాషలలో వేయించిన శిలాశాసనం ఉన్నది. గణపతి దేవుడు కంటే మునుపు పరిపాలించిన [[కాకతీయ]] చక్రవర్తి, [[రుద్రదేవుడు]] శాలివాహన శకం 1117 (క్రీ.శ.1195) సంవత్సరములో వేయించిన శిలాశాసనం కూడా ఉన్నది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామములో లభించాయి. కాకతీయుల తరువాత పిల్లలమర్రి [[రేచర్ల రెడ్డి వంశీయులు|రేచర్ల రెడ్డి రాజుల]]కు రాజధానిగా విలసిల్లినది. ప్రఖ్యాత తెలుగు కవి [[పిల్లలమర్రి పిన వీరభద్రుడు]] జన్మస్థలము పిల్లలమర్రి.
 
*శీర్షిక ఆంధ్రుల సాంఘిక చరిత్ర
పంక్తి 105:
''నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట తాలూకాలో పిల్లలమర్రి యను గ్రామములో బహు మనోహరమగు దేవాలయములను నామిరెడ్డి కట్టించెను.
*https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andrulasangikach025988mbp.pdf/63
 
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 8,600 - పురుషుల సంఖ్య 4,300 - స్త్రీల సంఖ్య 4,300 - గృహాల సంఖ్య 2,147
"https://te.wikipedia.org/wiki/పిల్లలమర్రి" నుండి వెలికితీశారు