పిశుపాటి చిదంబర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
వీరు 1951 లో పరమపదించారు.
==అవధానాలు==
వీరు ప్రప్రథమంగా పద్దెనిమిది సంవత్సరాల పిన్నవయసులో కృష్ణాజిల్లా [[ఆగిరిపల్లి]]లో 16-02-1910న అష్టావధానం చేశారు. చివరి సారి వీరు 24-02-1944లో సికిందరాబాదులో రెండు అష్టావధానాలు, ఒక ఆశుకవితా సభ నిర్వహించారు. ఈ మధ్యకాలంలో అంటే 34 ఏళ్లపాటు ఆంధ్ర,ఆంధ్రేతర ప్రాంతాలలో శతాధిక అష్టావధానాలు, శతావధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు చేసి అనేక ఘనసత్కార సన్మానాలను పొందారు.
 
[[వర్గం:1892 జననాలు]]