ఈ.ఎస్.ఎల్.నరసింహన్: కూర్పుల మధ్య తేడాలు

చాలా బాగుంది
ఛత్తీస్గఢ్ name not displayed properly డు replaced with రు
పంక్తి 30:
}}
 
ఈ.ఎస్.ఎల్.నరసింహన్ (Ekkadu Srinivasan Lakshmi Narasimhan) (తమిళం: ஈக்காடு சீனிவாசன் லக்ஷ்மி நரசிம்மன்) (జననం1946) మద్రాసు విశ్వవిద్యాలయములో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడుపుచ్చుకున్నారు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివాడుచదివారు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్బి పూర్తి చేశాడుచేశారు.
1968లో భారత పోలీసు సేవలో చేరి,ఆంధ్రప్రదేశ్ విభాగానికి చేరాడుచేరారు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశాడుచేశారు. ఆ తరువాత మాస్కో రాయబారిగా పనిచేసాడుపనిచేసారు. ఛత్తీస్ఘర్ఛత్తీస్గఢ్ కి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబర్ 28, 2009న అదనపు భాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశాడుచేశారు. జనవరి 22, 2010న పూర్తి భాధ్యతలు స్వీకరించాడుస్వీకరించారు.
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు]]
"https://te.wikipedia.org/wiki/ఈ.ఎస్.ఎల్.నరసింహన్" నుండి వెలికితీశారు