ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 3:
==నేపథ్యం==
[[బ్రిటిషు]] పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ వివిధ ప్రాంతాల ఏలుబడిలో ఉండేది. తెలంగాణా ప్రాంతం ఇప్పటి [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]]లలోని కొన్ని ప్రాంతాలతో కలిసి నిజాము పాలనలో ఉండేది. [[కోస్తా]], [[రాయలసీమ]] ప్రాంతాలు [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేది.
ఆంధ్ర రాష్ట్రృ ఉద్యమం
ప్రభుత్వాలు ప్రజలు మాట్లాడే భాషలో నడుస్తూంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దృఢమైన సత్సంబంధాలేర్పడతాయి.తమ దేశాన్ని తామే పరిపాలించుకోవాలన్న భావనలోనుండే తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవాలన్నది వచ్చింది. మరి ప్రాంతాల విభజన ఎలా జరగాలి అన్నప్పుడు ప్రజలు మాట్లాడే భాషా పరంగా అన్నది ఆచరణ యోగ్యం. ఆంగ్లేయుల పాలనా కాలంలో భారతదేశన్ని తమ పాలనా సౌకర్యాన్ననుసరించీ,విభజించి పాలించాలన్న కుటిలనీతికి అనుగుణంగానూ, ఒకే భాషమాట్లాడే ఒకే జాతిప్రజలను ముక్కచెక్కలుగా చీల్చి వివిధ ప్రాంతాలుగా విభజించారు.
ప్రజల్లో స్వారంత్ర్య కాంక్ష పెరుగుతున్నకొద్దీ భాషాప్రయుక్త రాష్ట్రాల ఆవిద్భావాన్ని కూడా ఆశించడం ఆరంభమైది.1907 లో సూరతో జరిగిన కాంగ్రెసులో స్వరజ్య సాధనే రాజకీయ పరమావధిగా ఉడాలని దాదాభాయి నౌరోజి అన్నాడు.సూరత్ సభలకు కాంగ్రేసు చరిత్రలో ప్రధానస్థానం ఉంది.మితవాధ వర్గాలు ఫిరోజ్ షా మెహతా,సురేంద్రనాథ్ బెనర్జీ.గోఖ్లేల నాయకత్వాన ఉంటూండేవి.
పంక్తి 15:
మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీ, పరిపాలనలోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – '''విశాలాంధ్ర''' - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.
==అంకురార్పణ==
|