గోనుగుంట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 125:
ఈ గ్రామంలోని ఈ దేవాలయం 1252 లో [[వెంకటగిరి]] రాజుల కాలంలో నిర్మితమయినది. [[శ్రీరాముడు]] రావణుని జయించి [[లంక]] నుండి తిరిగి వచ్చుచూ ఈ దేవుని పూజించెనట. రు. 38 లక్షల కామన్ గుడ్ ఫండ్ ద్వారా The Hindu Religious & Endowment Board మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామస్థులు స్వయంగా శ్రమదానంతో ఈ దేవాలయ అభివృద్ధికి నడుం బిగించారు. 'నాగతీర్ధం' మరుగున పడిపోగా దానిని తిరిగి త్రవ్వి పునర్నిర్మాణం చేయాలని పనులు మొదలు పెట్టిచేస్తున్నారు. ఒకప్పుడు ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచింది. 'నాగదోషం' నివారణకు భక్తులు ఎక్కడెక్కడ నుంచో ఇక్కడకు వచ్చి తమ మ్రొక్కులు తీర్చుకొనేవారు. ఈ దేవాలయానికి 300 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. [1]
ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం వైభవంగా పూర్తిగావించారు. 2016,
===శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం===
|