తిమ్మనపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
ఈ పాఠశాలలో చదువుచున్న ఐదుగురు విద్యార్థులు, ఇటీవల [[ఒంగోలు]]లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో తమ ప్రతిభ ప్రదర్శించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు. అనంతరం వీరు 2015, సెప్టెంబరు-19 నుండి 21 వరకు విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో గూడా పాల్గొని అక్కడ గూడా రాణించారు. [5]
 
ఈ పాఠశాలలో 2016,డిసెంబరు-1,గురువారంనాడు, చదువులతల్లి సరసవతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించినారు. గ్రామానికి చెందిన దాత శ్రీ తూమాటి ఆంజనేయులు దంపతులు, 70 వేల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాన్ని వితరణగా అందజేసినారు. [8]
 
ఈ పాఠశాల మరికొద్దిన్మరికొద్ది రోజులలో స్వర్ణోత్సవం జరుపుకొనబోవుచున్నది. [8]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/తిమ్మనపాలెం" నుండి వెలికితీశారు