బాల సాహిత్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 7:
మహాభారతం, రామాయణం, బసవపురాణం, కేయూర బాహు చరిత్ర. పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు మనకు కనిపిస్తాయి. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నది. బాలసాహిత్యం పురోగతి సాధించినది. గేయ, పద్య, గద్య, రూపాలలో బాల సాహిత్యం కన్పిస్తున్నది. చిన్నయ సూరి నీతిచంద్రికలో కథలుగా వ్రాశాడు. కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారు. నీతి దీపిక, నీతి కథ మంజిరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయి. ఆధునికంగా మర్యాదరామన్న కథలు అక్బర్ బీర్బల్ కథలు మొదలైన కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
[[గురజాడ అప్పారావు]], [[గిడుగు వెంకట సీతాపతి]], [[చింతా దీక్షితులు]], [[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]], [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సినారె]], [[వేముగంటి నరసింహాచార్యులు]] మొదలైనవారు బాల సాహిత్యాన్ని సృజించినవారే. [[వెలగా వెంకటప్పయ్య]], [[ఉత్పల
==అంతర్జాలంలో==
|