పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

Underlinked మూసను తొలగించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి''' (1890 - 1951) సంస్కృతాంధ్ర ప్రాకృత భాషా పండితులు.<ref>ఆదినారాయణ శాస్త్రి, పంచాగ్నుల, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతెలుగువిశ్వవిద్యాలయం]], [[హైదరాబాద్]], పేజీ: 41.</ref>
 
==జీవిత సంగ్రహం==
వీరి తల్లిదండ్రులు వేంకటేశ్వర్లు మరియు అలమేల్మంగ. వీరి అన్నయ్య పంచాగ్నుల దక్షిణామూర్తి శాస్త్రి.
 
వీరు [[మద్రాసు]]లోని [[ఆంధ్ర పత్రిక]] కార్యాలయంలో పనిచేశారు. 1908 నుండి ఆ పత్రిక [[ఉగాది]] సంచికలు వీరి పర్యవేక్షణలోనే విదులయ్యాయి. వీరు 1930లో ఆర్య భారతీ గ్రంథమాలను నెలకొల్పి కొన్ని సంస్కృత గ్రంథాలను ప్రకటించారు. తర్వాత [[బరంపురం]]లోని [[కళ్లికోట]] రాజా కళాశాలలో ఆంధ్ర పండిత పదవిని జీవితాంతం అలంకరించారు.
 
==రచనలు==
వీరు రాజశేఖరుని కావ్యమీమాంస; వ్యాత్సాయనుని [[కామసూత్రాలు]], గౌతముని ధర్మసూత్రాలు విశేషాంశాలను చేర్చి సులభమైన ఆంధ్ర వివరణలతో ప్రకటించారు. కౌటిల్యుని అర్థశాస్త్రానికి అపూర్వ విశేషాలతో తెలుగు వ్యాఖ్యను, ఆంధ్ర లిపి పరిణామం అను గ్రంథాన్ని రచించారు. వీరికి నవ్య సాహిత్యంలోను మరియు వ్యవహారిక భాషలోను మక్కువ ఎక్కువ. [[గిడుగు వెంకట రామమూర్తి]] పంతులు గారికి తోడుగా ఉండి [[వ్యావహారిక భాషోద్యమం|వ్యవహారిక భాషోద్యమం]]లోను, నవ్య సాహిత్య పరిషత్తు వారితో ఎంతో కృషిచేసి అనేక వ్యాసాలు రచించారు. వీరు "ప్రతిభ" పత్రికలో నవ్య సాహిత్య స్వరూప స్వభావాలను విపులంగా చర్చించారు.
* శ్రీ వేమనయోగి జీవితము (1917) <ref>[https://archive.org/details/srivemanayogijiv00unknsher శ్రీ వేమనయోగి జీవితము పుస్తకం అర్కీవ్.ఆర్గ్ లో ప్రతి]</ref>