ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{అసంపూర్తి}}
'''ఆంధ్ర మహాసభ''' (IAST: <nowiki>''</nowiki>Andhra Mahasabha<nowiki>''</nowiki>) [[నిజాం]] పాలనకు వ్యతిరేకంగా [[తెలంగాణా]] ప్రాంతపు
ఆంధ్రమహాసభను నడిపిన వ్యక్తులలో ముఖ్యులు: [[మాడపాటి హనుమంతరావు]], [[రావి నారాయణరెడ్డి]], [[సురవరం ప్రతాపరెడ్డి]], [[బద్దం ఎల్లారెడ్డి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[దాశరథి కృష్ణమాచార్య]], [[పులిజాల వెంకటరంగారావు]], [[అళ్ళంపల్లి వెంకటరామారావు]], [[కాళోజీ నారాయణరావు]], [[కొండా వెంకట రంగారెడ్డి]], [[వట్టికోట ఆళ్వారుస్వామి]], [[పొట్లపల్లి రామారావు]], [[ఆరుట్ల రామచంద్రరెడ్డి]], ఇంకా చాలా మంది ఉన్నారు.
==నేపథ్యము==
[[భారతదేశం]]లోని సంస్థానాలలో కెల్లా [[హైదరాబాదు]] సంస్థానం పెద్దది. జనాభా ఒక కోటి ఆరవై లక్షలు. సంస్థానం కింద తెలంగాణ, మరాఠ్వాడ (మహరాష్ట్ర), కర్ణాటకలలోని భాగాలు ఉండేవి. 88 శాతం [[హిందువులు]]. మిగిలిన వారిలో అధిక భాగం [[ముస్లింలు]], [[క్రైస్తవులు]]. నిజాం పాలనలో మత స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఒకసారి [[దసరా]] పండుగ, [[మొహరమ్]] (పీర్ల పండుగ) ఒకేసారి వచ్చాయి. సర్కారు మాత్రం మొహర్రంని మాత్రమే అన్ని ప్రభుత్య కళాశాలలలో జరిపించింది. నవాబు యొక్క బ్రిటీషు ప్రభుత్వ రాజభక్తి వల్ల క్రైస్తవుల పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు.
===ఆర్యసమాజ్
పంక్తి 12:
==ఆంధ్ర మహాసభ అవిర్భావము==
[[1922]]లో
==మహాసభలు==
;మొదటి ఆంధ్రమహాసభ:
ఆంధ్రజన కేంద్ర సంఘం ఆధ్వర్యాన తెలుగు భాష, సంస్కృతుల పునరుజ్జీవనం కోసం, ఫ్యూడల్ దురంతాలకు వ్యతిరేకంగానూ చెదురుమదురుగా సాగుతున్న ఉద్యమాలు వాగులన్నీ చేరిన మహానది అయినట్లుగా మహోద్యమ స్థాయికి చేరాయి. [[1930]]లో [[జోగిపేట]]లోప్రథమాంధ్ర మహాసభ జరిగింది. ఆ మహాసభకు రాష్ట్రంలోని తెలుగు ఉద్యమాలన్నీ వచ్చి కలిశాయి. [[రూపాయి]] రుసుము చెల్లించిన ప్రతివారు ఆ మహాసభకు ప్రతినిధే. అప్పటికి ఒక నిర్ధిష్టమైన నిబంధనావళి ఈ మహాసభకు లేదు. దానికి [[సురవరం ప్రతాపరెడ్డి]] అధ్యక్షత వహించాడు. ఈ మహాసభలో ఇతర సమస్యలెన్ని వున్నా, సాంఘిక సమస్యలే తీవ్రమైన చర్చకు వచ్చాయి. బాల్యవివాహాలు, [[వితంతు వివాహం|వితంతు]] వివాహాల మీద మహాసభ తీర్మానాలు చేసింది. ఈ సభలో మరాఠీ నాయకుడైన వామన్ నాయక్ ప్రధాన పాత్ర వహించాడు. ఆనాటికింకా ప్రజల్లో తగు చైతన్యం రాలేదనడానికి ఆ సభలో జరిగిన ఒక సంఘటన చెపితే చాలును. భాగ్యరెడ్డి అనే హరిజన నాయకుడు మహాసభకు ప్రతినిధిగా వచ్చాడు. అతను ఒక సమస్యపైన మాట్లాడబోయే సరికి సవర్ణులైన వర్తకులు కొందరు ఆసమ్మతిగా సభ నుంచి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ఈప్రథమాంద్ర మహాసభలో ఛాందసులదే పైచేయి ఆయింది.
;రెండవ ఆంధ్రమహాసభ:
నిజాం రాష్ట్ర రెండవ ఆంధ్రమహాసభ [[దేవరకొండ]]లో [[1931]]లో జరిగింది. అప్పటికే [[గాంధీ ఇర్విన్ ఒడంబడిక]] కుదిరింది. ఈ సభకు [[బూర్గుల రామకృష్ణారావు]] అధ్యక్షుడు. ఈ మహాసభలో కూడా సాంఘిక సమస్యలే ప్రముఖ స్థానం వహించాయి. మొదటి మహాసభలో ప్రధానపాత్ర వహించిన వామన్ నాయక్కు ప్రత్యర్థిగా రెండవ సభలో మరో మరాఠీ నాయకుడు కేశవరావు కూడా వచ్చాడు. సాంఘిక సమస్యలపైన వీరిద్దరికీ మహాసభలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి. కేశవరావు సంస్కరణవాది. యువకుల కృషితో ఈ మహాసభలో ఛాంధసులు ఓడిపోయారు. చర్చలలో [[మరాఠీ భాష|మరాఠీ]] నాయకులు ప్రధానపాత్ర వహించినప్పటికీ చర్చలన్నీ
;మూడవ ఆంధ్రమహాసభ:
రెండవ ఆంధ్రమహాసభ జరిగిన తర్వాత ప్రభుత్వ దృష్టి పూర్తిగా యిటు పడింది. ఆంధ్రమహాసభల నిర్వహణకు అనుమతి దొరకడం కష్టమైంది. ఎట్టకేలకు అనుమతి సంపాదించేసరికి మూడేళ్ళు పట్టింది. అందుకనే తృతీయ ఆంధ్రమహాసభను [[1934]]లో జరపవలసి వచ్చింది. ఇది [[ఖమ్మం]]లో జరిగింది. ఆనాడు ఖమ్మం, [[వరంగల్లు]] జిల్లాలో ఉండేది. ఖమ్మం ఆంధ్ర మహాసభకు [[పులిజాల వెంకటరంగారావు]] అధ్యక్షత వహించారు. ప్రతి ఆంధ్రమహాసభ సందర్భంలోనూ మహిళాసభ కూడా జరగడం రివాజు. ఈ మహాసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని [[ప్రభుత్వం]] నిషేధించిన తీర్మానాలను మహిళా మహాసభలో ప్రవేశపెట్టారు.
;నాల్గవ ఆంధ్రమహాసభ:
నాల్గవ ఆంధ్రమహాసభ [[1935]] డిసెంబరులో [[సిరిసిల్ల]]లో జరిగింది. దీనికి [[మాడపాటి హనుమంతరావు]] అధ్యక్షుడు. వివిధ విషయాలపై అనేక తీర్మానాలు ఆమోదించాల్సిన మహాసభ గతానుగతంగానే నడిచింది. ఆంధ్రోద్యమానికి వ్యవస్థాపకుడు ఆయిన మాడపాటి హనుమంతురావు మహాసభకు, ఆయన సతీమణి మాణిక్యమ్మ మహిళా మహాసభకు ఆధ్యక్షత వహించటం ఈ మహాసభ ప్రత్యేకత. మారాఠీ నాయకుల ప్రాబల్యంతో ప్రారంభం ఆయిన ఆంధ్రమహాసభలో దేవరకొండ సభ నాటికే అందరూ తెలుగులోనే మాట్లాడటం మొదలు పెట్టేరు. ఆరోగ్యకరంగా సాగుతున్న ఈ పరిణామాలు సిరిసిల్ల మహాసభలో తీవ్రతరమయ్యాయి. ఆంధ్రమహాసభ వ్యవహరాలన్నీ తెలుగులోనే జరగాలనీ, తీర్మానాలు, ప్రసంగాలు అన్నీ తెలుగులోనే ఉండాలని భాషావాదులు మహాసభ నిబంధనావళిలో పెట్టేరు. నిజాం సంస్ధానంలో తెలుగు భాషకు,
;ఐదవ ఆంధ్రమహాసభ:
పంక్తి 31:
;ఆరవ ఆంధ్రమహాసభ:
ఆరవ ఆంధ్రమహాసభ [[1937]]లో [[నిజామాబాదు]]లో జరిగింది. దీనికి [[మందుముల నరసింగరావు]] ఆధ్యక్షత వహించాడు. భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాజు వలన ఎదురైన దుష్ఫలితాలు ఈ మహాసభలో మరీ స్పష్టంగా బయటపడ్డాయి అని రావి నారాయణరెడ్డి అన్నాడు. మరాఠా నాయకుడైన కాశీనాథరావు ముఖ్ పాల్కర్, మౌల్వి గులాం భషానీ, వీరిద్దరూ ఆహ్వాన సంఘం సభ్యులు. మహాసభ నియమావళి మేరకు వీరిద్దరూ కూడా విషయ నిర్ణయసభకు ఎన్నికైనారు. ఈ సభలో వీరు ఆంధ్రేతర భాషలో మాట్లాడ్డానికి ప్రయత్నించారు. అందుకు భాషావాదుల క్లాజు అడ్డం వచ్చింది. నియమావళిలోని 31వ క్లాజు ప్రకారం ఆంధ్రేతర భాషలో ఎవరూ ప్రసంగించడానికి వీల్లేదని నందగిరి వెంకటరావు నాయకత్వాన భాషావాదులు అభ్యంతరం లేవదీశారు. దీనిపైన విషయ నిర్ణయసభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చివరికి రావి నారాయణరెడ్డి జోక్యంతో వారికి మాట్లాడే ఆవకాశం లభించింది. రాజకీయ హక్కులు ఏ కోశానాలేని ఆ రోజుల్లో మహాసభ నాయకులు తమకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకున్నా అప్పటికున్న చట్టాలకు లోబడి అతికష్టం మీద సభను నిర్వహిస్తూ వున్నా ఆసలు ఆంధ్రోద్యమం పుట్టుకలోనే గల రాజకీయ ప్రాముఖ్యాన్ని విస్మరించరాదు. ఆనాడు రాష్ట్రం నలుచెరగులా
;ఏడవ ఆంధ్రమహాసభ:
|