సమాజ దర్పణం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| first_page_design =
}}
'''సమాజ దర్పణం''' ఇది ఒక పద్య [[శతక సాహిత్యము|శతకం]], ఇందులో కవయిత్రి [[లక్కరాజు వాణి సరోజిని]]గారు సమాజం లోని అనేక సమస్యలను (ఉదా|| [[వరకట్నం]], శిశు వధ, నల్ల ధనం, విద్యావిధానము, [[లైంగిక వేధింపులు|లైంగిక]] వేధింపులు, [[కుటుంబము|కుటుంబ]] ససమస్యలు మొదలగునవి) నిశితంగా విభిన్న కోణాలలో పరిశీలించి ఈ శతకం ద్వారా తనదైన శైలితో స్పందనను పరిష్కారాన్ని తెలియ జేసినారు.
 
రచన: [[లక్కరాజు వాణి సరోజిని]]
==సమాజ దర్పణం==
:: ఈ శతక సాహిత్యములో అన్ని పద్యములు [[ఆటవెలది]] ఛందస్సు లోకూడినవి ఉన్నాయి. అన్ని పద్యములు "వాణి పలుకు మాట వాస్తవమ్ము" అను మకుటముతో అంతము అవుతాయి.
<br>
<br>
"https://te.wikipedia.org/wiki/సమాజ_దర్పణం" నుండి వెలికితీశారు