షడ్దర్శనములు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:Q847416
చి ఉత్తర మీమాంసను బాదరాయణుడు సంకలనం చేసాడని వ్రాసాను
పంక్తి 10:
# '''[[వైశేషిక దర్శనము|వైశేషికము]]''':<br />న్యాయ దర్శనమును [[గౌతమ మహర్షి]], వైశేషిక దర్శనమును కణాద మహర్షి ప్రవర్తింపజేశారు. ఈ రెండు దర్శనాలలో చాలావిధాలుగా పోలికలున్నాయి. ప్రపంచము పరమాణువులచే నిర్మించబడినది. కుండను చేయడానికి కుమ్మరి ఉండాలి గదా! అలాగే సృష్టిని చేసేవాడొకడుండాలి. అతడే భగవంతుడు. అని న్యాయదర్శనములో చెప్పారు.<br />జీవులు కర్మ బద్ధులై సుఖదుఃఖములను అనుభవిస్తున్నారు. సత్కర్మలను భగవత్ప్రీతికోసం చేసేవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వారికి యోగమార్గంలో మోక్షం లభిస్తుంది.
# '''[[పూర్వమీమాంస]]''': వేదముల మొదటి భాగం ఆధారంగా ఏర్పడింది పూర్వ మీమాంస దర్శనము. ఈ దర్శన కర్త [[జైమిని మహర్షి]]. ఇది వేదములలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలకు ప్రాముఖ్యము ఇస్తుంది. వేద నిషిద్ధములైన కర్మలు చేసేవారు నరకానికి వెళతారు. లేదా క్రిమికీటకాది నీచ జన్మలు పొందుతారు. వేదాలలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలు చేసేవారు స్వర్గానికి వెళతారు.<br />కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే వాదాన్ని పూర్వమీమాంస అంగీకరింపదు.
# '''[[ఉత్తరమీమాంస]]''': వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినదివెలువ, డినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే [[వేదాంత దర్శనము]] అనీ, [[బ్రహ్మసూత్రములు]] అనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. ఇది ఆరు దర్శనములలోను ప్రముఖ స్థానము ఆక్రమించుచున్నది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. వాటిలో [[అద్వైతము]], [[విశిష్టాద్వైతము]], [[ద్వైతము]] - అనే మూడు సిద్ధాంతములు ప్రసిద్ధములు.
 
 
"https://te.wikipedia.org/wiki/షడ్దర్శనములు" నుండి వెలికితీశారు