త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి అచ్చులో అన్న పదాన్ని సరిదిద్దాను.
చి ఇక్కడ 1917 అని ఉండాలి
పంక్తి 70:
*[[చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి]] వద్ద శిష్యరికం చేసి అవధాన కళలో మెలకువలు నేర్చుకున్నారు. 1911లో తొలిసారిగా ఆయన [[అష్టావధానం]] చేశారు. ఆ తర్వాత 1912 నాటికే [[శతావధానం]] చేశారు.
*''రాణా ప్రతాప్'' నాటకం అచ్చులో ఉండగానే ప్రభుత్వనిషేధానికి గురైంది.
*1913లో [[బొంబాయి]] వెళ్ళి [[న్యాయశాస్త్రం]] అధ్యయనం చేశారు. 1914లో1917లో డబ్లిన్ లో బారిష్టర్ డిగ్రీ పొందారు .అక్కడే 'శంబూక వధ'. నాటకం రాశారు.
*1930లో ఆయన రాసిన ''వివాహవిధి''లో మంత్రాలు, వేద పండితులు ప్రమేయం లేకుండానే అచ్చమైన తెలుగు భాషలో వధూవరులిద్దరూ ప్రమాణాలు చేయడంతో [[వివాహం]] పూర్తవుతుంది.
*ఆయన రచనల్లో ''అంపకం'', స్వర్గం, నరకం'' తదితర గ్రంథాలు లభ్యం కావడం లేదు