పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వ్యక్తిగత విషయాలు, చదువు, ఉద్యోగం, రచనలు |
|||
పంక్తి 37:
}}
'''పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు''' ప్రముఖ రచయిత. ఇతడు [[డిసెంబర్ 31]], [[1918]]వ తేదీన పుణ్యవతి, సుబ్రహ్మణ్యం దంపతులకు [[గుంటూరు జిల్లా]], [[పొన్నూరు]] మండలానికి చెందిన [[బ్రాహ్మణ కోడూరు]] గ్రామంలో జన్మించాడు.
కవిగా, కథకునిగా, నాటికాకారుడుగా, విమర్శకుడిగా, సహృదయుడుగా, పాత్రికేయుడిగా, చారిత్రకుడుగా, వక్తగా, దేశికుడుగా, దర్శకుడుగా, నటుడుగా, సంపాదకుడుగా, బహు గ్రంథకర్తగా, ఆధ్యాపకుడుగా, బహుముఖ ప్రతిభా ప్రశస్తిని పొందారు.
సికింద్రాబాద్ లో 'సాధన సమితి'ని వ్యవస్థాపకత్వము చేసి, వాల్తేరు శాఖని నిర్వహించారు. గుంటూరు సరస సారస్వత సమితి, కవితావనము, ఆంద్ర సాహిత్య మండలి, జ్యోత్స్నా సమితుల సంపాదకత్వము; సాహితీ సమితి, హైదరాబాద్ ఆంద్ర సాహిత్య పరిషత్తు, నవ్య సాహిత్య పరిషత్తు, అఖిల భారత ఓరియంటల్ సమావేశనంలో ప్రధాన పాత్ర వహించారు.
జ్యోత్స్నా సమితి సభాపతిగా, శారదా పీఠం కులపతిగా తమ సేవలని అందించారు.
ఇతని భార్య పిల్లలమఱ్ఱి సుశీల కూడా మంచి రచయిత్రి. ఈమె రచనలు పూజాపుష్పాలు అనే పేరుతో సంకలనం చేయబడింది.
==రచనలు==
ఇతని రచనలు భారతి, గృహలక్ష్మి, వినోదిని, చిత్రగుప్త, విద్యార్థి, దీపిక, దివ్యవాణి, ఆంధ్రభూమి, అంజలి, వాణి, కృష్ణాపత్రిక, తెలుగుతల్లి ఇత్యాది పత్రికలలో ప్రచురితమైనాయి.
{{Div col|cols=3}}
# శ్రీ పిల్లలమఱ్ఱి కృతులు
Line 115 ⟶ 123:
{{Div end}}
</poem>
:::::::::::::::::::::('''"మధుకణములు"''' ఖండకావ్య సంపుటి నుండి)
|