ముసునూరి నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 68:
 
[[కాకతీయులు|కాకతీయ ప్రతాపరుద్రుడి]] పతనానంతరం తెలుగునాట నెలకొన్న [[రాజకీయాలు|రాజకీయ]] అనిశ్చితి కాలంలో కాకతీయ వారసులైన ముసునూరి కమ్మ ప్రభువులు స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసి ఢిల్లీ సుల్తానులను తెలుగునేల నుండి ప్రాలదోలారు. [[కాకతీయులు|ప్రతాపరుద్రుడి]] మరణం తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] విశేషంగా అధ్యయనం చేశాడు.
 
[[బొమ్మ:Warangal fort.jpg|150px|thumb|ఓరుగల్లు, కాపయ నాయుడి రాజధాని]]
 
'''ముసునూరి ప్రోలయ నాయుడు''', '''ముసునూరి కాపయ నాయుడు''' తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు [[ఓరుగల్లు]]<nowiki/>ను ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. "ముసునూరి కమ్మరాజుల యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు <ref>[http://www.archive.org/details/bouddamuandhramu018708mbp ఆచార్య బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి]</ref><ref>Sarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair</ref>.
"https://te.wikipedia.org/wiki/ముసునూరి_నాయకులు" నుండి వెలికితీశారు