పెళ్ళికొడుకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
రాజరాజేశ్వరీదేవి వద్ద మేనేజరుగా పనిచేసే రామోజీ([[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]) ఒక ముఠా నాయకుడు. ధనవంతుల పిల్లలతో ప్రేమ, పెళ్ళి వ్యవహారాలు నడిపించి డబ్బు సంపాదించేందుకు అందమైన అమ్మాయికు,అబ్బాయిలకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటాడు. వరహాలరాజును వలలో వెసుకొనేందుకు కూడా వాణి([[దివ్యవాణి]]) అనే అమ్మాయిని పంపిస్తాడు. వరహాలరాజుకు ఆమె పరిచయం అయ్యేలా ఏర్పాట్లు చేసి నాటకం నడిపిస్తుంటాడు. వరహాలరఅజుతో వాణి తనకు బలవంతపు పెళ్ళి చేయబోతే పారిపోయివచ్చినట్టుగా చెప్పి అతనితో కలసి వెళ్తుంది.
 
వరహలరాజు కోసం రాజేశ్వరీదేవి పని వాళ్లతో వెతికిస్తుంటుంది. సన్యాసిరాజు కూడా వెతికే నెపంతో వచ్చి కొడుకును వెనుకగా అనుసరిస్తుంటాడు. వాణి వరహాలరాజుతో ప్రేమ నటిస్తూ అతని మంచితనం, అమాయకత్వం చూసి నిజంగానే ప్రేమిస్తుంది. వరహాలరాజూ అమెను ప్రేమిస్తాడు. వరహాలరాజును అనుసరిస్తున్న సన్యాసిరాజు ఇది గమనించి ఒక సంధర్భంలో చిన్ననాటకమాడి తన కొడుకుని నిజంగా ప్రేమిస్తుందా! లేదా! అని వాణిని పరిక్షీస్తాడు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ చేరుకొనే సమయంలో రామోజీ వాణీని హెచ్చరిస్తాడు, త్వరగా పెళ్ళి చేసుకోమని. వాణికిఆమె వరహాలరాజునువరహాలరాజుని మోసంతోమోసం పెళ్ళిచేసుకోవడంచేయలేనని ఇష్టంపెళ్ళికి లేకవప్పుకోనని తనుచెపుతుంది. చెప్పినవన్నీఅలాగయితే అబద్దాలని,తన తనుదగ్గర అతడినిబందీగా ప్రేమించినట్ట్లుఉన్న నాటకమాడాననీఅమె చెప్పితమ్ముని వెళిపోతుందిచంపేస్తానని బెదిరిస్తాడు.
 
తరువాత రామోజీ మారుపేరుతో రాజేశ్వరీదేవికి ఫోన్ చేసి వరహాలరాజు పెళ్ళి చేసుకోబోతున్నాడనే విషయం చెప్పి, పెళ్ళి తప్పించి నీకొడుకుని నీకప్పగించాలంటే పది లక్షలు కావాలని చెపుతాడు. ఇస్తానని వప్పుకొంటుంది రాజేశ్వరీదేవి. తరువాత వాణి తను ప్రేమించినట్టు నాటకమాడాననీ తను మోసగత్తెనని వరహాలరాజుకు చెప్పి వెళిపోతుంది.
అతడిని ఇంటికి తీసుకొచ్చి ఒక గొప్ప సంబంధం చూసి పెళ్ళి చేయాలనుకొంటుంది. ఒక అమ్మాయి విషయంలో మోసపోయిన వరహాలరాజు పెళ్ళికి వప్పుకొంటాడు.
 
వాణి వరహాలరాజుని వదిలి వెళ్ళిన తరువాత, ఇందులో ఏదో తిరకాసు ఉందని అనుమానించిన సన్యాసిరాజు వాణిని అనుసరిస్తాడు తన పనివారితో. ఆమె రామోజీ ఇంటికి వెళ్ళడం, అతడితో వాదించడం అన్నీ వింటారు.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళికొడుకు" నుండి వెలికితీశారు