ముసునూరి నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

→‎చిత్రమాలిక: ముసునూరి వారు ఈ కోటలు కట్టలేదు.~~~~
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{Infobox Former Country
|conventional_long_name = ముసునూరి కమ్మ సామ్రాజ్యమునాయకులు
|common_name = ముసునూరి కమ్మ సామ్రాజ్యమునాయకులు
|continent = ఆసియా
|region = దక్షిణ ఆసియా
పంక్తి 67:
}}
 
[[కాకతీయులు|కాకతీయ ప్రతాపరుద్రుడి]] పతనానంతరం తెలుగునాట నెలకొన్న [[రాజకీయాలు|రాజకీయ]] అనిశ్చితి కాలంలో కాకతీయ వారసులైన ముసునూరి కమ్మ ప్రభువులునాయకులు స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసి ఢిల్లీ సుల్తానులను తెలుగునేల నుండి ప్రాలదోలారు. [[కాకతీయులు|ప్రతాపరుద్రుడి]] మరణం తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] విశేషంగా అధ్యయనం చేశాడు.
 
[[బొమ్మ:Warangal fort.jpg|150px|thumb|ఓరుగల్లు, కాపయ నాయుడి రాజధాని]]
 
'''ముసునూరి ప్రోలయ నాయుడు''', '''ముసునూరి కాపయ నాయుడు''' తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు [[ఓరుగల్లు]]<nowiki/>ను ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. "ముసునూరి కమ్మరాజులనాయకుల యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు <ref>[http://www.archive.org/details/bouddamuandhramu018708mbp ఆచార్య బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి]</ref><ref>Sarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair</ref>.
 
క్రీ.శ. 1012<ref>Musunuri Gundayya Inscription, bapatla, Andhra Pradesh Archaeology Department</ref> -1436<ref>Musunuri veeranapotha Naidu inscription, 1436 A. D.,Rajamundry, Andhra Pradesh Archaeology Department</ref> కాలం మధ్య ముసునూరి వంశస్థుల శాసనాలు తెలుగునాట వున్నవి. ఈ వంశస్తులు సుమారు 425 ఏళ్లు పాలించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు కాకతీయుల వారసులని కొన్ని శాసనాలు తెల్పుతున్నవి<ref>Vilasa Tamra Sasanam, Musunuri Prolaya Naidu, 1330, Andhra Pradesh Archaeology Department</ref>.
"https://te.wikipedia.org/wiki/ముసునూరి_నాయకులు" నుండి వెలికితీశారు