భరతముని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 1:
'''[[భరతముని]]''' (క్రీ.పూ మూడవ శతాబ్దం) ప్రాచీన భారత దేశానికి చెందిన పండితుడు. సంగీత నాట్యాలలో దిట్ట. ఈయన నాట్యశాస్త్రమనే ప్రఖ్యాతమైన గ్రంథాన్ని రాశాడు. ఇది ప్రాచీన [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో నాటకరంగం ముఖ్యంగా [[సంస్కృతము|సంస్కృత]] నాటకాల గురించి రాయబడింది. దీనికి [[అభినవ గుప్తుడు]] అభినవ భారతి అనే పేరిట వ్యాఖ్యానం రాశాడు. ప్రాచీన భారతీయ [[సంగీతము|సంగీతం]] మరియు నాట్యనికి ఈ [[గ్రంథము|గ్రంథం]]<nowiki/>లో మూలాలున్నాయి.
 
ఈ గ్రంథంలో 36 అధ్యయాలు ఉన్నాయి. అభినయాన్ని ఆధారంగా చేసుకుని నాట్య శాస్త్రాన్ని నాలుగు భాగాలుగా భరత ముని విభజించాడు. <ref>{{cite web|last1=Bharattoday|first1=Admin|title=Bharattoday|url=http://www.bhaarattoday.com/news/bhaarateeyam/importance-of-navarasa-in-classical-dance/3818.html|website=http://www.bhaarattoday.com|accessdate=22 April 2016}}</ref>
పంక్తి 9:
పది రకాలైన రూపక భేదాలను గర్తించి వివరించాడు. పాశ్చాత్య దేశాలలో ''డ్రామా'' అని పిలువబడే నాటకం ఈ పదింటిలో ఒకటి. ఆచార్య పోనంగి శ్రీరామ అప్పారావు భరతముని నాట్య శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని పొందాడు.
== మూలాలు ==
 
{{Authority control}}
 
[[వర్గం:ప్రాచీన భారతీయ తత్వవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/భరతముని" నుండి వెలికితీశారు