రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: కథ సంగ్రాహం
→‎కథ: కథ సంగ్రాహం సమాప్తం
పంక్తి 31:
 
రాజన్నను అడ్డుకోవడానికి దొరలు రజాకార్ల సాయం తీసుకుంటారు. గ్రామస్థులను కాపాడడానికి బ్రిటిషువారితో పోరాటంలో తనకు సాయపడిన మిత్రులను కూడగట్టి రజాకార్లని అంతం చేసి, ఆ పోరులో తమ మిత్రులతో కలిసి ప్రాణాలు విడుస్తాడు రాజన్న. రాజన్న మరణం తరువాత నేలకొండపల్లి తిరిగి దొరల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఊరి ప్రజలు రాజన్నను తమ దేవుడిగా పూజిస్తూవుంటారు. ఇదిలావుండగా, గర్భిణి అయిన లచ్చువమ్మ మల్లమ్మకు జన్మనిచ్చి దొరల చేతిలో మరణిస్తుంది. లచ్చువమ్మను దొరలకు దొరకకుండా రహస్యంగా పెంచుకుంటాడు సాంబయ్య.
 
రాజన్న కథ విన్న మల్లమ్మ తన ఊరికి దొరసాని పీడను వదిలించాలన్న సంకల్పంతో కులకర్ణి సాయంతో తప్పించుకొని పాట పోటికి వెళ్తుంది. కానీ ఆ సమయానికే పోటి ముగిసిపోగా, ఎవరు లేని హాలులో గొంతెత్తి పాడుతుంది మల్లమ్మ. అది విన్న నెహ్రు మల్లమ్మను కలిసి తన సమస్యను గురించి తెలుసుకుంటాడు. సైన్యాన్ని పంపి నేలకొండపల్లిని దొరసాని నుండి విడిపించి అక్కడ అభివృద్ది కార్యక్రమాలు చేపడతాడు.
 
రాజన్న విగ్రహాన్ని ఊరిలో ప్రతిష్ఠించి మల్లమ్మ దానికి పూలమాల వేయడంతో సినిమా ముగుస్తుంది.
 
==నటినటులు==
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు