ఆస్తానయె షామీరియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వికీపీడియా శైలికి అనుగుణంగా మార్పు చేసాను |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సూఫీ తత్వము}}
'''ఆస్తానయె షామీరియా''' [[కడప]] పట్టణంలో ఉంది. దీనినే '''షామీరియా దర్గా''' అని పిలుస్తారు. కడప పట్టణంలోని కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా బుగ్గవంక ఎడమ గట్టు మీద ఈ షామీరియా దర్గా ఉంది. షామీరియా దర్గాను కడపలో నెలకొల్పింది కమాలుద్దీన్ బాద్ షాహ్.
దర్గా పక్కనే మసీదు ఉండేది. ఆ స్థానంలోనే ఇప్పటి కొత్త [[మసీదు]] నిర్మించారు. పాత మసీదు కట్టించింది పూర్వ పీఠాధిపతి బేరంగ్ సయ్యద్ మహమ్మద్ హుసేనీ. ఈ మసీదు నిర్మాణం హిజరీ 1230 (క్రీ.శ.1810)లో జరిగింది. వైఎస్ఆర్ జిల్లా కలెక్టరుగాను, [[మద్రాసు]] గవర్నరుగాను పని చేసిన [[మన్రో]] దొర ఈ మసీదు నిర్మాణానికి ఇనాములు ఇవ్వజూపాడు. పీఠాధిపతి హుసేనీ స్వీకరించలేదు. దర్గా పక్కనే ఉన్న దీవాన్ సాహెబ్ అనే ఫకీరు చెయ్యి చాపాడు. ఆయనకు నెలకు 4 రూ
ప్రతి సంవత్సరం [[రంజాన్]] ముందటి [[షాబాన్]] మాసంలో 23వ రోజు నుంచి 26వ రోజు దాకా 4 రోజులు [[ఉరుసు]] జరుగుతుంది. మొదటి రోజు ధ్యానం, రెండో రోజు ముషాయెరా (కవి సమ్మేళనం), మూడో రోజు తఖారీర్, నాలుగో రోజు ఫకీర్ మేళా ఉంటాయి. పీఠాధిపతులందరూ చదవనేర్చినవారు, వ్రాయనేర్చినవారు. [[కవిత్వం]] చెప్పనేర్చినవారు. ప్రస్తుత పీఠాధిపతి నిరక్షరాస్యతను తొలగించడానికి కృషి చేస్తున్నారు. గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ధర్మనిధిని, [[వైద్యశాల]]<nowiki/>ను, ఉచిత [[ప్రసూతిశాస్త్రం|ప్రసూతి]] చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వమత
▲దర్గా పక్కనే మసీదు ఉండేది. ఆ స్థానంలోనే ఇప్పటి కొత్త [[మసీదు]] నిర్మించారు. పాత మసీదు కట్టించింది పూర్వ పీఠాధిపతి బేరంగ్ సయ్యద్ మహమ్మద్ హుసేనీ. ఈ మసీదు నిర్మాణం హిజరీ 1230 (క్రీ.శ.1810)లో జరిగింది. వైఎస్ఆర్ జిల్లా కలెక్టరుగాను, [[మద్రాసు]] గవర్నరుగాను పని చేసిన [[మన్రో]] దొర ఈ మసీదు నిర్మాణానికి ఇనాములు ఇవ్వజూపాడు. పీఠాధిపతి హుసేనీ స్వీకరించలేదు. దర్గా పక్కనే ఉన్న దీవాన్ సాహెబ్ అనే ఫకీరు చెయ్యి చాపాడు. ఆయనకు నెలకు 4 రూ||లు భృతి మన్రో దొర ఏర్పాటు చేశాడు. ఆ భృతి వంశపారంపర్యంగా నడచింది. దర్గాలో పూర్వ పీఠాధిపతులు ముగ్గురు మహనీయుల సమాధులున్నాయి. ఆ మహనీయులు సయ్యద్ మహమ్మద్ హుస్సేనీ, ఖాదిర్ బాద్ షాహ్ అబ్ద్, అబ్దుల్ హఖ్ అలియాస్ షామీర్ బాద్ షాహ్ (ఈయన పేరు మీదే ఇక్కడ ఉరుసు జరుగుతుంది).
▲ప్రతి సంవత్సరం [[రంజాన్]] ముందటి [[షాబాన్]] మాసంలో 23వ రోజు నుంచి 26వ రోజు దాకా 4 రోజులు [[ఉరుసు]] జరుగుతుంది. మొదటి రోజు ధ్యానం, రెండో రోజు ముషాయెరా (కవి సమ్మేళనం), మూడో రోజు తఖారీర్, నాలుగో రోజు ఫకీర్ మేళా ఉంటాయి. పీఠాధిపతులందరూ చదవనేర్చినవారు, వ్రాయనేర్చినవారు. [[కవిత్వం]] చెప్పనేర్చినవారు. ప్రస్తుత పీఠాధిపతి నిరక్షరాస్యతను తొలగించడానికి కృషి చేస్తున్నారు. గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ధర్మనిధిని, [[వైద్యశాల]]<nowiki/>ను, ఉచిత [[ప్రసూతిశాస్త్రం|ప్రసూతి]] చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని కోరుతున్నారు.
==మూలాలు, వనరులు==
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా పుణ్యక్షేత్రాలు]]
|