మధునాపంతుల వేంకట పరమయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
మధునాపంతుల వెంకట పరమయ్య [[తూర్పు గోదావరి జిల్లా]] పెద్దాపురానికి చెందిన [[పల్లిపాలెం(అల్లవరం)|పల్లెపాలెం]] గ్రామంలో గౌరీ మాణిక్యాంబ, వేంకట సుబ్బారావు దంపతులకు [[డిసెంబర్ 8]], 1931 న జన్మించాడు. అతనిఆయన తాతగారు మధునాపంతుల సూరయ్య శాస్త్రి ప్రముఖ పండితుడు మరియు చేళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి గురువు.
 
అతడుఆయన పెద్దాపురం లోనే విద్యాభ్యాసం చేసి 1959 నుండి 1989 వరకూ పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాల లోనే ఉద్యోగం చేశాడుచేశారు. 1950లో సూర్యకాంతం గారిని వివాహం చేసుకున్నాడుచేసుకున్నారు.
 
తండ్రి మధునాపంతుల సుబ్బారావు గారి ప్రోత్సాహం,  తాత సూరయ్యశాస్త్రి గారి ఆశీస్సులు అందుకుని మామగారు ద్విబాష్యము వేంకటరావు గారి యొక్క ప్రేరణతో కవితారచనకు శ్రీకారం చుట్టాడుచుట్టారు. భమిడి సూర్యభగవత్ శాస్త్రి గారివద్ద 1948లో బాషాప్రవీణుడై, సంస్కృత భాషను సంపూర్ణంగా అధ్యయనం చేసి వేద విద్యను నేర్చుకున్నాడునేర్చుకున్నారు. అతడు వ్యాకరణశాస్త్ర అవలోకనం చేసి సంస్కృతాంద్ర గ్రంథరచనా సామర్థ్యాన్ని ద్విభాషి సోమనాధ శాస్త్రిగారి ద్వారా సముపార్జించాడు. గాంధేయవాది శ్రీ యక్కల వీర్రాజుగారి అపూర్వ సాన్నిహిత్యంలో ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరచుకొన్నాడుఅలవరచుకొన్నారు. వేదుల సత్యనారాయణ శాస్త్రి సాహిత్య ప్రభావాన్ని కవితా ధోరణిని ఆకళించుకొన్నాడుఆకళించుకొన్నారు. అతడు నేర్చుకున్న ప్రతీ మంచి విషయాన్ని నిజజీవితంలో పాటించి గొప్ప విద్యార్థిగా, గొప్ప శిష్యునిగా ఎదిగాడుఎదిగారు. విలువలతో కూడిన వ్యక్తిగా జీవించి తను నేర్చుకున్న విద్యను అందరికీ పంచిన గురువుగా ఎందరికో మార్గదర్శకమైనాడుమార్గదర్శకమైనారు. ఒక సద్గురుగాసద్గురువుగా ఆద్యాత్మిక ఆనందానికి మార్గాన్ని ప్రబోధించే పరమ పూజ్యులైన గురుదేవులుగా జీవించాడుజీవించారు. అతడుఆయన [[సెప్టెంబర్ 7]], 2017 న స్వర్గస్థులైనాడుస్వర్గస్థులైనారు.<ref>{{Cite web|url=http://www.manapeddapuram.info/brahmarsi-madunapanthula-venkata-paramayya/|title=Brahmarsi Madunapanthula Venkata Paramayya – Mana Peddapuram|website=www.manapeddapuram.info|access-date=2018-04-12}}</ref>
 
== పరమయ్య గారి రచనలు ==