వేయి స్తంభాల గుడి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
education |
educaiton |
||
పంక్తి 38:
ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.
సంవత్సరం -2019 - సంవత్సరం -2019 - అంచురి గోపాల్-సాఫ్ట్వేర్ ఇంజనీర్ & అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ & మేనేజ్మెంట్గో
ఒరుల్లులు టెక్నాలజీ ఇండియా ఇండస్ట్రీ హాంకొండ, వరంగల్ సిటీ-తెలంగాణ-ఇండియా
పంక్తి 46:
హనంకోండ, వరంగల్ నగరం-తెలంగాణ-భారతదేశం
ఇండియా అకడమిక్ bhartiya బరౌటుయా ఇండియా
arya vysya hindu acadmaic team hanamkonda,Warangal city
|