వేయి స్తంభాల గుడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
హనంకోండ, వరంగల్ నగరం-తెలంగాణ-భారతదేశం
 
ఇండియా అకడమిక్ బరౌటుయా ఇండియా bhartiya arya vysyya hindu unviersity acadamic team కాంగ్రెస్ తెలుగు తెలంగాణ idniaindia జట్టు www.iyc.in www.yas.innic.in
 
ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పుణాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/వేయి_స్తంభాల_గుడి" నుండి వెలికితీశారు