సింధూ నది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 40:
సింధు లోయ నాగరికత ప్రధాన నగరాలలో హరప్ప, మొహెంజో-దారో (క్రీ.పూ 3300 నాటివి) ప్రాచీన ప్రపంచంలోని అతిపెద్ద మానవ నివాసాలను సూచిస్తాయి. సింధు లోయ నాగరికత ఈశాన్య ఆఫ్ఘనిస్తాను మీదుగా పాకిస్తాను, వాయువ్య భారతదేశం వరకు విస్తరించింది,
<ref>{{cite book|title=Daily Life in the Indus Valley Civilization|page=6|first=Brian|last=Williams|publisher=Raintree|url=https://books.google.com/books?id=ArReCgAAQBAJ|year=2016|isbn=978-1406298574}}</ref> జీలం నదికి తూర్పు నుండి ఎగువ సట్లెజులోని రోపరు వరకు చేరుకుంది. పాకిస్తాను, ఇరాను సరిహద్దులోని సుట్కాగను ద్వారం నుండి ఆధునిక గుజరాతు, కచి తీరప్రాంతాలు విస్తరించాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తానులోని షార్తుఘై వద్ద అము దర్యా మీద సింధు సైటు ఉంది. హిందను నది వద్ద సింధు సైటు అలంగిర్పూరు ఢిల్లీ నుండి 28 కిమీ (17 మైళ్ళు) దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుత కాలానికి 1,052 కంటే అధికమైన నగరాలు, స్థావరాలు కనుగొనబడ్డాయి. ప్రధానంగా ఘగ్గరు-హక్రా నది, దాని ఉపనదులలో. ఈ స్థావరాలలో హరప్పా, మొహెంజో-దారో ప్రధాన పట్టణ కేంద్రాలు, అలాగే లోథలు, ధోలావిరా, గణేరివాలా, రాఖీగారి ఉన్నాయి. సింధు దాని ఉపనదులలో తెలిసిన 800 కంటే ఎక్కువ సింధు లోయ ప్రదేశాలలో 90–96 మాత్రమే కనుగొనబడ్డాయి.{{citation needed|date=May 2014}} సింధు ఉపనది అయిన సట్లెజు, హరప్పను కాలంలో, ఘగ్గరు-హక్రా నదిలోకి ప్రవహించింది. వీటిలో సింధు వెంట ఉన్న హరప్పను ప్రాంతాలు అధికంగా ఉన్నాయి.
Most scholars believe that settlements of [[Gandhara grave culture]] of the early [[Indo-Aryans]] flourished in [[Gandhara]] from 1700 BC to 600 BC, when [[Mohenjo-daro]] and Harappa had already been abandoned.
|