'''రావెళ్ళ నాయకులు''' రాయ వెల్లూరుకొచ్చెర్లకోట, ఉదయగిరితిరుమణికోట రాజధానిగా పాలించిన విజయనగర సామంతరాజులు.<ref>కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, పావులూరి పబ్లిషర్లు, గుంటూరు, 2006</ref><ref>Nellore Inscriptions, No. 6</ref>. ముసునూరి నాయకుల పతనం తరువాత వీరందరు [[విజయనగరము]] తరలిపోయిరి. [[విజయనగరము]]<nowiki/>నకు వలస పోయిన పిమ్మట రావిళ్ల వంశీకులు సాళువ, తుళువ మరియు అరవీటి రాజులకడ సేనానులుగా, సామంతరాజులుగా సేవచేసి యశః కీర్తులు పొందిరి. ముఖ్యముగా అరవీటి రాజులకాలములో [[శ్రీశైలము]]ను మరియు దూపాటిసీమను 1364 నుండి పరిపాలింఛిరి. రావిళ్ల వారి ప్రస్తావన తొలుత 1257 లో మూడవ రాజరాజు పాలనలో కానవచ్చును.
[[File:Udayagiri Fort (40).jpg|thumb|right|ఉదయగిరి కోట]]
ముసునూరి నాయకుల పతనం తరువాత వీరందరు [[విజయనగరము]] తరలిపోయిరి. [[విజయనగరము]]<nowiki/>నకు వలస పోయిన పిమ్మట రావిళ్ల వంశీకులు సాళువ, తుళువ మరియు అరవీటి రాజులకడ సేనానులుగా, సామంతరాజులుగా సేవచేసి యశః కీర్తులు పొందిరి. ముఖ్యముగా అరవీటి రాజులకాలములో [[శ్రీశైలము]]ను మరియు దూపాటిసీమను 1364 నుండి పరిపాలింఛిరి. రావిళ్ల వారి ప్రస్తావన తొలుత 1257 లో మూడవ రాజరాజు పాలనలో కానవచ్చును.