నరసరావుపేట: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రవేశిక విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox India AP Town}}
'''నరసరావుపేట,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]]కు చెందిన పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం.ఈ పట్టణ ప్రాంతంలో తొలుత పశ్చిమ భాగాన "'''అట్లూరు"''' అనే చిన్న గ్రామం  ఉండేది. కటికనేని నారయ్య, కటికినేని రామయ్య అనేవారు ఈ గ్రామానికి జాగీరుదారులు.వినుకొండ రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మల్రాజు వంశీయులు సా.శ.పూ.1797 పింగళి నామ సంవత్సరంలో అట్లూరు జాగీరుదారులైన కటికినేని రామయ్య, నారయ్యలకు అట్లూరుకు బదులుగా సమీపంలోని పెట్లూరివారిపాలెం జాగీరుగా ఇచ్చి అట్లూరును మల్రాజు వంశీయులలో ఒకరైన వేంకట గుండారాయణిం స్వాదీనపర్చుకుని, వినుకొండ నుండి బెల్లంకొండ వరకు ఉన్న ప్రాంతాన్ని పరిపాలించటం కష్టతరంగా భావించి, పరిపాలనా సౌలభ్యం కోసం అట్లూరు గ్రామం ఉన్న ఈ ప్రదేశంలో అతని తండ్రి నరసారావుపేరుతో కోట,పేటల నిర్మాణం గావించినట్లుగా తెలుస్తుంది. తొలుత అట్లూరుగా మొదలైన ప్రస్థానం, తరువాత నరసరావుపేటగా అవతరించి అంచెలంచెలుగా పట్టణస్థాయికి ఎదిగింది.పట్టణ ద్విశతాబ్థి వేడుకలు 1997 జూన్ 27 నుండి 29 వరకు విర్వహిండబడ్డాయి. పురపాలక సంఘం వంద సంవత్సరాల వేడుకలు 2015, డిసెంబరు 11 నుండి 13 వరకు మూడు రోజులపాటు నిర్వహించబడ్డాయి.దీనిని పల్నాడు ప్రాంతానికి ముఖద్వారం అని వ్యవహరిస్తుంటారు.
 
==గణాంక వివరాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 1,16,250. అందులో పురుషులు 59,464 కాగా,స్రీలు 58,065. అక్షరాస్యత శాతం పురుషులు 86.08 కాగా, స్త్రీలు 72.07 శాతం. ఈ పట్టణ భౌగోళికం 7.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.<ref name="population">{{cite web|url=http://www.citypopulation.de/php/india-andhrapradesh.php|title=Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts|work=citypopulation.de}}</ref><ref>{{cite web|url=http://cdma.ap.gov.in/NARASARAOPET/Basic_information_Municipality.html|title=Basic Information of Municipality|website=Municipal Administration & Urban Development Department|publisher=Government of Andhra Pradesh|accessdate=20 June 2015}}</ref>
 
==పట్టణ పరిపాలన==
==సమీప మండలాలు==
[[నరసరావుపేట పురపాలక సంఘం|నరసరావుపేట పురపాలకసంఘం]] 1915 మే18న ఆవిర్భవించింది.మొదటి గ్రేడ్ పురపాలక సంఘంగా 1980 ఏప్రిల్ 28న ప్రభుత్వంచే గుర్తించబడింది. పురపాలక సంఘం ప్రస్తుత చైర్ పర్సన్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా (16 వ వార్డు కౌన్సిలర్) 2014 జులై 1 నుండి పదవీ బాధ్యతలు స్వీకరించి పరిపాలన సాగించుచున్నాడు.వైస్ చైర్ పర్సన్ గా షేక్ మీరావలి (4 వ వార్డు కౌన్సిలర్) వ్యవరించుచున్నాడు.పురపాలక సంఘం 34 మంది వార్డు కౌన్సిలర్లు, ముగ్గురు కో-అప్సన్ సభ్యులుతో పరిపాలన కొనపాగుతుంది.
 
== సమీప మండలాలు ==
{{maplink|type=shape||text= నరసరావుపేట|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
 
*[[నకరికల్లు]], [[ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా)|ముప్పాళ్ళ (జి)]], [[రొంపిచెర్ల]], [[ఫిరంగిపురం]], [[చిలకలూరిపేట]]
 
Line 13 ⟶ 17:
*[[సత్తెనపల్లి]], [[చిలకలూరిపేట]], [[పిడుగురాళ్ల]], [[వినుకొండ]], [[గుంటూరు]]
 
==పట్టణ పరిపాలనగత నిర్మాణ చరిత్ర==
[[నరసరావుపేట పురపాలక సంఘం|నరసరావుపేట పురపాలకసంఘం]] 1915 మే18న ఆవిర్భవించింది.మొదటి గ్రేడ్ పురపాలక సంఘంగా 1980 ఏప్రిల్ 28న ప్రభుత్వంచే గుర్తించబడింది. పురపాలక సంఘం ప్రస్తుత చైర్ పర్సన్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా (16 వ వార్డు కౌన్సిలర్) 2014 జులై 1 నుండి పదవీ బాధ్యతలు స్వీకరించి పరిపాలన సాగించుచున్నాడు.వైస్ చైర్ పర్సన్ గా షేక్ మీరావలి (4 వ వార్డు కౌన్సిలర్) వ్యవరించుచున్నాడు.పురపాలక సంఘం 34 మంది వార్డు కౌన్సిలర్లు, ముగ్గురు కో-అప్సన్ సభ్యులుతో పరిపాలన కొనపాగుతుంది.
==పట్టణం గత నిర్మాణ చరిత్ర==
నరసరావుపేట పట్టణ నిర్మాణం జరగకముందు ఈ ప్రాంతంలో "'''అట్లూరు"''' అనే చిన్న గ్రామం ఉండేది.ఈ గ్రామానికి కటికనేని నారయ్య,కటికినేని రామయ్య జాగీరుదారులుగా ఉండేవారు. నాటి అట్లూరు గ్రామం ఇప్పటి నరసరావుపేటకు పశ్చిమ భాగాన ఉండేది.అదే ఇప్పడు 'పాతూరు'గా పిలువబడుతుంది.ఈ ప్రాంతాన్ని పరిపాలించే జమీందారు రాజా మల్రాజు వేంకట పెదగుండారాయణిం సా.శ.పూ.1797 పింగళి నామ సంపత్సరం,శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం నాడు అతని తండ్రి నరసారావుపేరుతో కోట,పేటల కట్టుబడికి నిర్మాణం చేపట్టి, కోటకు నరసరావుపేట రాజావారి కోట అని, పేటకు నరసారావుపేట అని నామకరణం చేసాడు. అదే నరసరావుపేటగా అవతరించింది.నాటి రాజావారి కోట ఆ తరువాత [[నరసరావుపేట రాజాగారి కోట|రాజావారి కోటగా]] వాడుకలోకి వచ్చింది కోట,పేటల నిర్మాణానికి అట్లూరు జాగీరుదారులైన నారయ్య,రామయ్యలకు అట్లూరుకు బదులుగా [[పెట్లూరివారిపాలెం|పెట్లూరివారిపాలెంను]] జాగీరుగా ఇచ్చి అట్లూరును గుండారాయణిం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.తొలుత అట్లూరుగా మొదలైన ప్రస్థానం, తరువాత నరసరావుపేటగా అవతరించి అంచెలంచెలుగా పట్టణస్థాయికి ఎదిగి, 1915లో నరసరావుపేట పురపాలక సంఘంగా ఆవిర్భవించింది.నరసరావుపేట పురపాలక సంఘం వంద సంవత్సరాల వేడుకలు 2015, డిసెంబరు -11,12,13 తేదీలలో జరిగాయి.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=vMw-9tZ2Jdg|title=Narasaraopet Municipality 100 Years Celebrations in Guntur on 11,12,13th Dec|publisher=NTv}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/నరసరావుపేట" నుండి వెలికితీశారు