పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
నిరంజన్ రెడ్డి (చర్చ | రచనలు) చి రామగిరి ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 4:
| caption =
| birth_date ={{birth date|df=yes|1958|8|30}}
| birth_place =
| residence =
| death_date ={{death date and age|df=yes|2005|01|24|1958|08|30}}
| death_place = [[అనంతపురం]]
పంక్తి 33:
భూస్వాములు, ఫ్యక్షనిస్ట్లు పరిటాల రవీంద్ర మీద దృష్టిని సారించారు. అతనని వెంటాడి వేధించటం ప్రారంభంచారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన ముఖ్యుడుని గుర్తిచిన పీపుల్స్ వార్ పార్టీ [[మద్దెలచెరువు]] గ్రామానికి చెందిన మాజి ఎమ్మోల్ల్య గంగుల నారాయణ రెడ్డిని 1983లో కాల్చి చంపింది. ఈ హత్యకేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగ చేర్చారు. అజ్ఞాత జీవితం గడుపుతనే మొదటినుంచి తన కుటుంబానికి బాసటగా వుంటూ వచ్చిన జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచాడు పరిటాల రవీంద్ర 1983 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా కొంగ్రసేతెర ప్రభుత్వాని స్థాపించిన తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఆంధ్రుల అభిమాన నటుడు [[ఎన్. టి. రామారావు]] ముఖ్యమంత్రి అయ్యరు. రాష్ట్ర రాజకీయ [[వాతావరణం]]<nowiki/>లో ఒక తాజాదనం వేల్లువిరిసింది 1984లో పరిటాల రవీంద్ర తన స్వగ్రామం చేరుకున్నాడు 1984 అక్టోబరు 27న దర్మవరుపు కొండన్నగారి పెద్ద కుమార్తె సునితతో పరిటాల రవి [[పెళ్ళి|పెళ్లి]] జరిగింది పరిటాల శ్రీరాములు హత్యకసులో ప్రధాన ముద్దాయి సిద్దప్ప శిక్ష ముగించుకుని జైలునుంచి బైటకి వచ్చాడు. 1986లో పీపుల్స్వార్ ఆగ్రహానికి గురై దుర్మరణం చందాడు.
ఈ హత్యకేసులోను పరిటాల రవిని ముద్దాయిని చేశారు మళ్ళి అజ్ఞాతం [[కర్ణాటక రాష్ట్రం]]<nowiki/>లోని వివిధ ప్రాంతాల్లో రహష్య జీవితం గడిపాడు నక్సలైటు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కొండపల్లి శితరమయ్యతో సన్నిహిత సాంగత్యం ఏర్పదింది కేసునుంచి బయిటపడి తిరిగి
1991 మే నెల 7వ తేదీన పీపుల్స్ వార్ నక్సలైటులు ఎమ్మేల్ల్య చెన్నారెడ్డిని కాల్చి చంపారు. చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవీంద్ర స్వగ్రామానికి సమీపంలో వున్నా కొత్త గదిగాకుంట గ్రామం మీదికి మారణాయుధాలతో దాడి చేసి బీభత్సం సృష్టించాడు వెంకతపురం నుంచి జనం వెళ్లి వాళ్ళను తరిమికొట్టే వరకు ఆరాచకం కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఊరు ఊరుంత బుగ్గిపాలయింది. పెనుగొండ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో చెన్నారెడ్డి పెద్దకొడుకు ఎస్. వి. రమణారెడ్డి ఎమ్మే ల్యాగా గెలిచాడు. ఎమ్మేలే తమ్ముడు ఓబ్బుల్రెడ్డి మాజీ ఎమ్మేలే కుమారులు సూర్యనారాయణరెడ్డి (సూరి) రఘునాధరెడ్డి వాళ్ళ అనుచరులు సాగించిన ఆరచకాలతో [[పెనుగొండ]] [[ధర్మవరం]] ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి హత్యలు, కిడ్నాప్ లు మానభంగాలు నిత్యక్రత్య లుగా మారిపొయి. 1991 నుంచి విశ్రుంఖల స్వైర విహారం చేస్తున్న ఆరాచక శక్తుల్ని రకరకాల పద్ధతుల ద్వారా ఎద్రుకోవటం వాళ్ళ పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు తననీ తన అనుచరుల్ని నక్సలైట్లుగ చిత్రించి మట్టుపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పరిటాల రవికి సమాచారం అందింది. 1992 లో జిల్లా ఎస్. పి. కెప్టెన్ కే. వి. రెడ్డి సమక్షంలో పోలిసుల ముందు లొంగిపోయాడు.
|