ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

చి 103.119.242.68 (చర్చ) చేసిన మార్పులను 49.204.224.36 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{విస్తరణ}}[[File:Amuktamalyada by Krishnadevaraya.jpg|thumb|Title page of 1907 Print Edition]]
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవరాయలు]] రచించిన తెలుగు [[ప్రబంధం]] ఈ "'''ఆముక్తమాల్యద'''" గ్రంథం. దీనికే "'''విష్ణుచిత్తీయం'''" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో [[పంచకావ్యాలు]]లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ [[గోదాదేవి]] మరియు, శ్రీరంగేశుల కల్యాణం.
 
==నేపధ్యం, ప్రారంభం==
పంక్తి 7:
ఇది అముక్త మాల్యద అనేపేరున ఉన్న విష్ణుచిత్తుని కథ. విష్ణు చిత్తునితో ప్రారంభమై యమునాచార్యుడు, మాలదాసరి కథలను ఉపకథలుగా చెప్తూ గోదాదేవి కళ్యాణంతో అంతమయ్యే కథ.
 
[[ఆముక్తమాల్యద]]<nowiki/>లోని మొట్టమొదటి పద్యములో [[వేంకటేశ్వరుడు|శ్రీవేంకటేశ్వరుని]] స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు, '[[శ్రీ]]' శబ్దంతో కావ్యామారంభించాడు.
 
:శ్రీ కమనీయ హారమణి జెన్నుగ దానును, గౌస్తుభంబునం
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు