పువ్వాడ శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →జీవిత సంగ్రహం: AWB తో "మరియు" ల తొలగింపు |
|||
పంక్తి 37:
==జీవిత సంగ్రహం==
వీరు 12 జూలై, 1906 తేదీన [[దివి]] తాలూకా [[మొవ్వ]] గ్రామంలో సుందరరామయ్య
వీరు విజయవాడ హిందూ కళాశాలలోను, [[విజయనగరం]] మహారాజా కళాశాలలోను, బందరు హిందూ కళాశాలలోను, నేషనల్ కాలేజీ (ఆంధ్రజాతీయ కళాశాల) లలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసారు. వీరు చాలా పద్య, గద్య కావ్యాలు,
వీరి పెద తాతగారు [[పువ్వాడ రామదాసు]] మొవ్వ వేణుగోపాలస్వామి పై కీర్తనలు రచించి గానం చేశారు. వీరి రెండవ కుమారుడు [[పువ్వాడ తిక్కన సోమయాజి]] దుందుభి, జిగీష, సువర్ణ సౌరభం మొదలైన రచనలతో ప్రముఖుల ప్రశంసలందుకున్నారు.
|